Month: October 2024

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నందు మొట్టమొదటి సారిగా సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి

..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నందు మొట్టమొదటి సారిగా సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు, విశాఖ కమిషనరేట్ నందు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ పదోన్నతి పొందిన సిబ్బందిని…

పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగిన మన ఆదివాసీ బిడ్డ, భద్రాచలం ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెంలో పుట్టి ఇప్పుడు ఇండియాకు ప్రాతినిధ్యం,

..భారత్ న్యూస్ హైదరాబాద్….పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్ గా ఎదిగిన మన ఆదివాసీ బిడ్డ, భద్రాచలం ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెంలో పుట్టి ఇప్పుడు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పవర్ లిఫ్టర్ మోడెం వంశీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని…

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత,,

భారత్ న్యూస్ విజయవాడ…న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత 95 కిలోల డ్రగ్స్ స్వాధీనం, నలుగురు అరెస్ట్ నార్కోటిక్ బ్యూరో, ఢిల్లీ పోలీసుల సంయుక్త దాడులు తిహార్ జైలు వార్డెన్‌తో కలిసి డ్రగ్స్ దందా ముంబైలోని…

ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం మూసీ వద్ద నెలకొల్పుతాం

.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం మూసీ వద్ద నెలకొల్పుతాం మూసీని మరొక సిటీగా అభివృద్ది చేస్తా రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తా మల్లన్న సాగర్ నుంచి 7 వేల…

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన హరీష్ రావు,,

..భారత్ న్యూస్ హైదరాబాద్….పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన హరీష్ రావు కొంత మంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు.. బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాము మా గవర్నమెంట్ వచ్చిన తరవాత మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్య…

ఒక సంవత్సరం తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా

…భారత్ న్యూస్ హైదరాబాద్…ఒక సంవత్సరం తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా ఏడాది తరువాత కేసీఆర్ రాజకీయం ముగుస్తుంది.. తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా – మీడియాతో చిట్ చాట్లో రేవంత్ రెడ్డి….

కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

…భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అందరం డ్రగ్స్ టెస్ట్ కు వస్తాం.. వరల్డ్స్ టాప్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ టెస్ట్…

ప్రపంచాన్ని శాసించేస్థాయికి భారత్‌ చేరుకుంది,

..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రపంచాన్ని శాసించేస్థాయికి భారత్‌ చేరుకుంది.. 75 దేశాలకు డిఫెన్స్‌ పరికరాలు ఎగుమతి చేస్తున్నాం.. దేశాభివృద్ధికి యువశక్తిని ఉపయోగించుకోవడం అవసరం.. 2047 వరకు వికసిత్‌ భారత్‌ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలి.. ఉగ్ర మూలాలను ఉక్కుపాదంతో అణచివేశాం-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి…

ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు,

భారత్ న్యూస్ విజయవాడ…ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు విజయనగరం – నెల్లిమర మండలంలో ఆరో తరగతి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. ఎవరికైన చెప్తే చంపేస్తానంటూ బాలికను బెదిరించిన ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి వికృత చేష్టలను తల్లిదండ్రులకు…

న్యాయాధికారుల సంఖ్య పెంచిన ఏపీ ప్రభుత్వం.

భారత్ న్యూస్ అమరావతి..న్యాయాధికారుల సంఖ్య పెంచిన ఏపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాధికారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. జ్యుడీషియల్ అధికారుల సంఖ్య 630కి పెంచుతూ న్యాయశాఖ కార్యదర్శి వి. సునీత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా జడ్జిల సంఖ్య…