Month: October 2024

మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట

భారత్ న్యూస్ అమరావతి..మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట Oct 09, 2024, మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరటహీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌లో ఉంచిన వీడియోలను తొలగించాలని…

,బైక్ పై తరలిస్తున్న గంజాయి పట్టివేత

భారత్ న్యూస్ విజయవాడ,బైక్ పై తరలిస్తున్న గంజాయి పట్టివేత Oct 09, 2024, బైక్ పై తరలిస్తున్న గంజాయి పట్టివేతసత్తుపల్లి మండలంలో బైక్ పై తరలిస్తున్న 5 కేజీల 845 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు కల్లూరు ఏసీపీ రఘు తెలిపారు. మంగళవారం…

మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

భారత్ న్యూస్ విజయవాడ,మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు లావోస్ వెళుతున్న ప్రధాని మోదీ లాహోస్ అధ్యక్షతన 21వ ఆసియాన్ – ఇండియన్ సమ్మిట్ సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి నరేంద్ర…

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ‘హమ్‌సఫర్ పాలసీ’ ప్రారంభం

భారత్ న్యూస్ విజయవాడ..వాహనదారులకు గుడ్‌న్యూస్.. ‘హమ్‌సఫర్ పాలసీ’ ప్రారంభం జాతీయ రహదారుల వెంబడి వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం కీలక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశుభ్రమైన టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్‌లతో పాటు మరిన్ని సౌలభ్యాలు కల్పిస్తూ…

RBI వడ్డీ రేట్లు యథాతథం

భారత్ న్యూస్ విజయవాడ,,RBI వడ్డీ రేట్లు యథాతథంఈ త్రైమాసికానికి సంబంధించి RBI కీలక వడ్డీ రేట్లను వెల్లడించింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను RBI గవర్నర్…

.విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ కుండల మార్కెట్ లో చిన్నపాటి వర్షానికి నీళ్లు

.భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ కుండల మార్కెట్ లో చిన్నపాటి వర్షానికి నీళ్లు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు మార్కెట్ వ్యాపారస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మొన్న కనివిని ఎరుగని తీరులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుడమేరు వాగు…

గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి, పలువురు గో ప్రేమికుల డిమాండ్,

..భారత్ న్యూస్ అమరావతి..: గోమాతను జాతీయ మాతగా గుర్తించాలి….. పలువురు గో ప్రేమికుల డిమాండ్….. ఉత్తరాఖండ్ జ్యోతిర్నఠ్ పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య స్వామి శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన గో ప్రతిష్ట ఆందోళన, గో ద్వజ్ స్థాపన భారత…

దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మూల నక్షత్రం. సదరు సందర్భాన్ని పురస్కరించుకుని మన కోర్టులో కొలువై ఉన్నట్టి అమ్మవారికి

భారత్ న్యూస్ అమరావతి..దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మూల నక్షత్రం. సదరు సందర్భాన్ని పురస్కరించుకుని మన కోర్టులో కొలువై ఉన్నట్టి అమ్మవారికి పూజా కార్యక్రమానికి నిర్వహించిన జూనియర్ జీసస్ మరియు రమాదేవి దంపతులకు మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపున మూలా నక్షత్ర…

అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదు, హైకోర్ట్ సంచలన తీర్పు.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదు: హైకోర్ట్ సంచలన తీర్పు. ఇకపై అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదని తమిళనాడు హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది. ఈ సంధర్బంగా హైకోర్ట్ తీర్పునిస్తూ “హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు…