Month: October 2024

నేటి నుంచి తక్కువ ధరకే వంట నూనెలు

భారత్ న్యూస్ అమరావతి..నేటి నుంచి తక్కువ ధరకే వంట నూనెలు AP: రాష్ట్రంలో అన్ని షాపుల్లో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు వంట నూనెలు తక్కువ ధరకే విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పామోలిన్ లీటర్ రూ. 110,…

మైసూరు మెకానిక్‌కు రూ.25 కోట్ల లాటరీ

భారత్ న్యూస్ విజయవాడ,,,మైసూరు మెకానిక్‌కు రూ.25 కోట్ల లాటరీ Oct 11, 2024, మైసూరు మెకానిక్‌కు రూ.25 కోట్ల లాటరీకర్ణాటకకు చెందిన ఒక మెకానిక్‌ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మాండ్య జిల్లాకు చెందిన అల్తాఫ్‌ కేరళ లాటరీలో రూ.25 కోట్లను గెల్చుకున్నాడు.…

విజయవాడలో లోకో పైలట్ దారుణ హత్య

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,విజయవాడలో లోకో పైలట్ దారుణ హత్య ఆంధ్రప్రదేశ్: విజయవాడ రైల్వేస్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. లోకోపైలట్ ఎబునైజర్(52)ను గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. విధుల్లో ఉన్న లోకో పైలట్…

విజయదశమి అంటేనే విజయం.జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు,మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, గౌతమ్

భారత్ న్యూస్.మేడ్చల్ మల్కాజిగిరి:విజయదశమి అంటేనే విజయం.జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు,మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, గౌతమ్. జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ దసరా (విజయ దశమి) పండగ సందర్భంగా విజయానికి ప్రతీకగా నిలుస్తుంది అని తెలిపినారు. దేవీ శరన్నవరాత్రులను…

దసరా & దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధం

భారత్ న్యూస్ సికిందరాబాద్:దసరా & దీపావళి పండుగలను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధంసుమారు 1,400 ప్రత్యేక రైళ్లను నడుపనున్న దక్షిణ మధ్య రైల్వేదక్షిణ మధ్య రైల్వే అందుబాటులో ఉన్న వనరులను సమీకరించడం ద్వారా రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి క్రమం తప్పకుండా సెలవు…

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం ను సద్వినియోగం చేసుకోవాలని

భారత్ న్యూస్.మేడ్చల్ మల్కాజిగిరి: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం ను సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా.బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు.సమాచార…