Month: October 2024

ఒక ఎంపీ అయి ఉండి ఫేక్ న్యూస్ షేర్ చేయడానికి సిగ్గు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఒక ఎంపీ అయి ఉండి ఫేక్ న్యూస్ షేర్ చేయడానికి సిగ్గు లేదా గురుమూర్తిగారు! వైసీపీ డీఎన్ఏ ఫేక్. అధ్యక్షుడు ఇంకా ఫేకు.. ఫేక్ అధ్యక్షుడు, ఫేక్ పార్టీ ఎంపీ అయితే ఇంకా ఫేక్…

ఇదివరకు బీమా అంటే సంపాదించే కుటుంబ పెద్ద పేరునే ఉండేది.

..భారత్ న్యూస్ అమరావతి..ఇదివరకు బీమా అంటే సంపాదించే కుటుంబ పెద్ద పేరునే ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబుగారు పేద కుటుంబంలో ప్రతి వ్యక్తికీ బీమా కల్పించి ఆ కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. జగన్ తన హయాంలో 13421 కుటుంబాలకు…

జగన్ విధ్వంసం, దోపిడీ గురించి తెలిసిన టాటా గ్రూప్

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,జగన్ విధ్వంసం, దోపిడీ గురించి తెలిసిన టాటా గ్రూప్ ఆయన హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడింది. జగన్ సైకో దాడులకు టాటా పవర్ కంపెనీ కూడా నష్టపోయింది. కోర్టుకెళ్ళింది. చంద్రబాబు దార్శనికత, లోకేష్…

ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు

భారత్ న్యూస్ విజయవాడ,,ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలురాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, అక్టోబరు 11: రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా…

రతన్‌ టాటాపై పేటీఎం సీఈవో పోస్ట్‌.. నెట్టింట్లో విమర్శలు

..భారత్ న్యూస్ అమరావతి..రతన్‌ టాటాపై పేటీఎం సీఈవో పోస్ట్‌.. నెట్టింట్లో విమర్శలు Oct 10, 2024, రతన్‌ టాటాపై పేటీఎం సీఈవో పోస్ట్‌.. నెట్టింట్లో విమర్శలుభారత ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా మృతిపై పేటీఎం సీఈవో…

పేటICICI బ్యాంకులో రెండవ రోజు CID విచారణ

భారత్ న్యూస్ విజయవాడ,,పేటICICI బ్యాంకులో రెండవ రోజు CID విచారణ చిలకలూరిపేటలోని ఐసిఐసిఐ బ్యాంక్ CID విచారణ రెండవ రోజుకు చేరింది. ఈ మేరకు బ్యాంకులో సిబ్బందిని, ఖాతాదారులను ఒకరి తర్వాత ఒకరిని పిలిచి విచారిస్తున్నారు. మీరు బ్యాంకులో ఖాతా ఎప్పుడు…

ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లో…

.భారత్ న్యూస్ అమరావతి..ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లో…అదికూడా గత 5 ఏళ్లపాటు జరిగిన విధ్వంసం నుండి… ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్ తీసుకురావడం అంటే మాటలు కాదు !! బిపిసిఎల్ రిఫైనరీ 60 వేల కోట్లు @ రామాయపట్నం/మచిలీపట్నం, లులు గ్రూప్ షాపింగ్…

నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్ ఖాన్

భారత్ న్యూస్ విజయవాడ,నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్ ఖాన్ Oct 11, 2024, నా బిడ్డను దేశమంతా బస్సులో తిరగమన్నాను: ఆమిర్ ఖాన్తన కుమారుడు జునైద్‌ను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బస్సులోనే తిరగమని చెప్పానని బాలీవుడ్ నటుడు…

మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు

.భారత్ న్యూస్ అమరావతి..మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరు Oct 11, 2024, మద్యం షాపుల దరఖాస్తులకు నేడే ఆఖరుఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు శుక్రవారమే ఆఖరు. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం రాత్రి వరకూ 65,629 దరఖాస్తులు అందాయి.…

ఏపీలో 5,423 గ్రామాల్లో సెల్ సిగ్నల్ సమస్యకు చెల్లు!

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీలో 5,423 గ్రామాల్లో సెల్ సిగ్నల్ సమస్యకు చెల్లు! ఏపీలో మారుమూల గ్రామాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కొత్త సెల్ టవర్లను అందుబాటులోకి…