Month: October 2024

జగన్ దివాలాకోరు పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ అప్పు చేసి, ప్రజల నెత్తిన అప్పు భారం పెట్టిన సంగతి తెలిసిందే.

భారత్ న్యూస్ విజయవాడ,,,జగన్ దివాలాకోరు పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ అప్పు చేసి, ప్రజల నెత్తిన అప్పు భారం పెట్టిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా జగన్ హయాంలో ఉద్యోగం ఉపాధి లేనందువల్ల సంపాదన లేకపోగా, ప్రభుత్వ…

రాష్ట్రానికి టీసీఎస్‌ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో

..భారత్ న్యూస్ అమరావతి..రాష్ట్రానికి టీసీఎస్‌ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని విద్య, ఐటీ శాఖల మంత్రి @naralokesh అన్నారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన…

దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

భారత్ న్యూస్ విజయవాడ,,దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే Oct 11, 2024, దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వేదసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే…

ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

..భారత్ న్యూస్ అమరావతి.ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు…

తిరుమలలో రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు..

భారత్ న్యూస్ విజయవాడ,తిరుమలలో రీల్స్ చేయడంపై ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు.. దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఆయలం ముందు రీల్స్ చేసిన మాధురి.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు.. దివ్వెల మాధురిపై 3 సెక్షన్ల కింద…

కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట

భారత్ న్యూస్ అమరావతి..కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట Oct 11, 2024, కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరటబాంబే హైకోర్టులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌజ్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన…

నక్సలైట్ లు అంతం అయిపోతారు.. ఆ తరువాత..

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,నక్సలైట్ లు అంతం అయిపోతారు.. ఆ తరువాత.. సుప్రసిద్ధ ఉర్దూ కథారచయిత ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ 1980లో నక్సలైట్స్ అని ఒక సినిమా తీశారు. సినిమా చివర్లో పెద్ద కాల్పుల సంఘటన తరువాత, పోలీసు…

అమితాబ్‌కు ప్రభాస్ విషెస్

.భారత్ న్యూస్ అమరావతి.అమితాబ్‌కు ప్రభాస్ విషెస్ Oct 11, 2024, అమితాబ్‌కు ప్రభాస్ విషెస్బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇవాళ 82 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అమితాబ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.…

ఏపీలో పీపీపీ పద్దతిలో రోడ్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్..

భారత్ న్యూస్ విజయవాడ,,ఏపీలో పీపీపీ పద్దతిలో రోడ్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్.. ట్రిపుల్-P పద్దతిలో రోడ్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు. ఇప్పటికే కొన్ని రోడ్లను గుర్తించిన R&B అధికారులు.. రోడ్లపై ట్రిపుల్-P పాలసీ రూపొందించేందుకు నిపుణుల కమిటీ…

ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ

భారత్ న్యూస్ విజయవాడ,,ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ Oct 11, 2024, ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీబంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాదేశ్‌కు వెళ్లిన సమయంలో…