Month: October 2024

స్టాన్ ఫోర్డ్ స్టూడెంట్ లోకేష్ గారికి ఐటీ మీద మంచి అవ‌గాహ‌న ఉంది. టీసీఎస్

..భారత్ న్యూస్ అమరావతి..స్టాన్ ఫోర్డ్ స్టూడెంట్ లోకేష్ గారికి ఐటీ మీద మంచి అవ‌గాహ‌న ఉంది. టీసీఎస్ తేవ‌డంలో ఆయ‌న కృషి గొప్ప‌ది. విదేశీ కంపెనీలు సైతం ఏపీకి తేగ‌ల స‌త్తా లోకేష్‌కి ఉంది. ల‌క్ష‌లాది మందికి ఐటీ ఉద్యోగాలు వ‌స్తే…

విజయవాడలో సంచలనం సృష్టించిన లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది…

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,విజయవాడ క్రైమ్ విజయవాడలో సంచలనం సృష్టించిన లోకో పైలట్ మర్డర్ మిస్టరీ వీడింది… బీహార్‌లోని బక్సర్‌ జిల్లా బారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే దేవ కుమార్‌ సాహో రైల్వే లోకో పైలట్ ఎబినేజర్‌ను…

సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ఉండవల్లిలోని సిఎం నివాసంలో

..భారత్ న్యూస్ అమరావతి..సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ఉండవల్లిలోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ ద్వారా చేపట్టిన చర్యలను సిఎంకు మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు వివరించారు. డిమాండ్‌కు…

ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు

భారత్ న్యూస్ అమరావతి..అమరావతి ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన ముద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు… 3,396 మద్యం దుకాణాలకు 85 వేలపై పైగా దరఖాస్తులు. మద్యం దరఖాస్తుల ద్వారా రూ.1700 కోట్లకు పైగా ఆదాయం… ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా…

ఈ ఏడాది తెప్పోత్సవంకు బ్రేక్!

భారత్ న్యూస్ విజయవాడ,,,విజయవాడ ఈ ఏడాది తెప్పోత్సవంకు బ్రేక్! దసరా ఆఖరి రోజు అమ్మవారు హంస వాహనంపై దుర్గ మల్లేశ్వరుల జలవిహారం ఆనవాయితీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఇప్పటికే ఎండోమెంట్, ఇరిగేషన్ అధికారులు పూర్తి చేశారు అయితే కృష్ణానదిలో నీటి ప్రవాహం…

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న నారా బ్రాహ్మిణి

…భారత్ న్యూస్ హైదరాబాద్…జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న నారా బ్రాహ్మిణి బ్రాహ్మిణికి తీర్థప్రసాదాలు అందించిన పూజారులు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయానికి తరలి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా…

రఘురామ కేసు: జగన్ సర్వీస్ బ్యాచ్ నిండా మునిగినట్లే !

భారత్ న్యూస్ విజయవాడ,,రఘురామ కేసు: జగన్ సర్వీస్ బ్యాచ్ నిండా మునిగినట్లే ! రఘురామను కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసులో జగన్ సర్వీస్ బ్యాచ్ పోలీసు అధికారులు నిండా మునిగినట్లే అయింది. సీఐడీ ఓఎస్డీగా పని చేసిన విజయ్ పాల్ అనే…

ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి.

భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి. శుక్రవారం ఉదయం 10.02 గంటల సమయంలో.. కొత్తవలస రైల్వేస్టేషన్‌కు తొమ్మిది గంటలకు రావాల్సిన విశాఖపట్నం- అరకు (08525) దసరా స్పెషల్‌ రైలు గంటకు పైగా…

పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు ముహూర్తాలే

.భారత్ న్యూస్ అమరావతి..పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు ముహూర్తాలే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ…

ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్- బంగ్లాదేశ్ టి20 మ్యాచ్

భారత్ న్యూస్ అమరావతి..ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్- బంగ్లాదేశ్ టి20 మ్యాచ్ హైదరాబాద్ శివారులోని ఉప్పల్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు చేశామని, రాచకొండ…