Month: October 2024

ఆ రోజుల్లో పబ్లిసిటీ ట్రిక్కులు

భారత్ న్యూస్ విజయవాడ…ఆ రోజుల్లో పబ్లిసిటీ ట్రిక్కులు జనాలని రప్పించటం కోసం అనేక పబ్లిసిటీ ట్రిక్స్ వాడటం సినిమా నిర్మాతలు చేసే పనే. అయితే సినిమా ప్రారంభం రోజుల్లో అవి మరీ ఎక్కువ ఉండేవి. రిపీట్ ఆడియన్స్ కోసం, కొత్తవాళ్లను ఎట్రాక్ట్…

అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతిఏ.పి.జె.అబ్దుల్ కలామ్ గారి పుట్టిన రోజు సందర్భంగా

భారత్ న్యూస్ అమరావతి..అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతిఏ.పి.జె.అబ్దుల్ కలామ్ గారి పుట్టిన రోజు సందర్భంగా … ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్(అక్టోబర్ 15, 1931 – జులై 27,…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

భారత్ న్యూస్ అమరావతి..తిరుమల తిరుపతి : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని…

క్షిపణులకు మించిన వేగంయోగులకు మించిన స్థితప్రజ్ఞత.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,క్షిపణులకు మించిన వేగంయోగులకు మించిన స్థితప్రజ్ఞతబృహస్పతికి మించిన మేథస్సుసరస్వతి జిహ్వాగ్రాన వెలసిన పలుకుయంత్రాలకు మానవీయతనద్దిన మూర్తినైతిక విలువలకు నిరంతర శ్వాసఉన్నత పదవులకు నిరాడంబరత నేర్పిన గురువుభవిష్యత్ తరాల కలల ప్రపంచంభరతమాత నుదిటిపై సాత్విక రూపంభారతరత్న…

గచ్చిబౌలి లో దారుణం దారుణం.

.భారత్ న్యూస్ హైదరాబాద్……గచ్చిబౌలి లో దారుణం దారుణం సాఫ్ట్వేర్ ఉద్యోగిని పై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం యువతి పై ఆటో లో ఆత్యాచారం చేసిన యువకులు మసీద్ బండ లో పరిదిలో చోటు చేసుకున్న ఘటన. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.…

కృష్ణా నదికి మళ్లీ వరద హెచ్చరిక,

భారత్ న్యూస్ అమరావతి. తాడేపల్లి: కృష్ణా నదికి మళ్లీ వరద హెచ్చరిక మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదికి మళ్లీ వరద వచ్చింది. సోమవారం ప్రకాశం బ్యారేజీకీ 45వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నట్లు బ్యారేజ్ ఏఈ దినేశ్…

బూమ్ బూమ్ జగన్ బోరు బోరున ఏడుస్తున్నదిఇం దు కే..

భారత్ న్యూస్ విజయవాడ…బూమ్ బూమ్ జగన్ బోరు బోరున ఏడుస్తున్నది ఇం దు కే.. 1800 కోట్లు నాన్ రీఫండబుల్ డిపాజిట్లు వచ్చాయి. మరో 20000 కోట్లు లైసెన్స్ ఫీజులు వసూలు అవుతాయి గంటల్లో. జస్ట్ ప్రభుత్వం నుండి ప్రయివేటుకు మద్యం…

ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ.బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

భారత్ న్యూస్ అమరావతి..ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం తదుపరి 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుంది దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా,రాయలసీమలో…

ఏపీ, తెలంగాణకు గుడ్ న్యూస్

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్: ఏపీ, తెలంగాణకు గుడ్ న్యూస్ ఏపీ, తెలంగాణలో పలు రోడ్ల నిర్మాణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. నల్గొండలో రూ.516 కోట్లతో4 లేన్ల బైపాస్ రోడ్డు నిర్మించనుంది. దీని ద్వారా నకిరేకల్ నుంచి…

లిక్కర్ లక్కంటే ఈయనదే.. 5 దుకాణాలు ఒక్కరికే!

..భారత్ న్యూస్ అమరావతి.లిక్కర్ లక్కంటే ఈయనదే.. 5 దుకాణాలు ఒక్కరికే! మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. ఇవాళ పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ…