Month: October 2024

పాపం పండిందివివాదాస్పద ఎస్సై కరిముల్లా సస్పెన్షన్.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,పాపం పండింది వివాదాస్పద ఎస్సై కరిముల్లా సస్పెన్షన్ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అండదండలతో సర్వేపల్లి నియోజకవర్గంలో చెలరేగిపోయిన ఎస్సై కరిముల్లా ఇద్దరు ముస్లిం యువకులతో పాటు దళిత సోదరుడు ఉదయగిరి…

దాములచెరువు పంచాయతీలో ఘనంగా పల్లెపండుగ కార్యక్రమం

దాములచెరువు పంచాయతీలో ఘనంగా పల్లెపండుగ కార్యక్రమం పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ లోని పోలిశెట్టివారిపల్లి,మౌలాలిపేట,రాజీవ్ కాలనిలో డ్రైనేజీ కాలువలకు,సీసీ రోడ్లకు భూమి పూజ మంగళవారం పల్లెపండుగ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి…

పిల్లలలో నైతిక విలువలు పెంచడి విద్యాశాఖ అధికారి బాబ్జి

పిల్లలలో నైతిక విలువలు పెంచడి విద్యాశాఖ అధికారి బాబ్జి పాకాల (భరత్ న్యూస్ )ఈరోజు పాకాల మండల విద్యాశాఖ అధికారి శ్రీ బాబ్జి గారు ఎన్విఎన్ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఉపాధ్యాయులందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మంచి సమాజ నిర్మా…

ఉద్యోగుల ఆన్‌లైన్ అభ్యాసాన్ని సులభతరం చేయడం కోసం,ఐజీఓటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న సమాచార శాఖ.

ఐజీఓటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న సమాచార శాఖ. భారత్ న్యూస్. హైదరాబాద్ : ఉద్యోగుల ఆన్‌లైన్ అభ్యాసాన్ని సులభతరం చేయడం కోసం ఐజీఓటీ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న సమాచార శాఖ. మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులందరికీ ఆన్‌లైన్ అభ్యాసాన్ని సులభతరం చేయడం కోసం…

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని

భారత్ న్యూస్. మేడ్చెల్ మల్కాజ్ గిరి.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్ -1 సర్వీసెస్ మెయిన్స్ రాత పరీక్షలకు విధులు నిర్వహిస్తున్న సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని…

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో వార్డు మెంబర్ల సహాకరంతో 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు నమోదు చేసుకునేలా పార్టీల ప్రతినిధులు చొరవ తీసుకోవాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.

భారత్ న్యూస్. మేడ్చెల్. మల్కాజ్ గిరి :మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో వార్డు మెంబర్ల సహాకరంతో 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు నమోదు చేసుకునేలా పార్టీల ప్రతినిధులు చొరవ తీసుకోవాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్…

డ్రగ్స్‌ కట్టడిపై దృష్టి పెట్టండి..

భారత్ న్యూస్. హైదరాబాద్ : డ్రగ్స్‌ కట్టడిపై దృష్టి పెట్టండి.. •రంగారెడ్డి ఎక్సైజ్‌ అధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటి కమిషనర్‌ పి.దశరథ్‌ రంగారెడ్డి ఎక్సైజ్‌ పరిధిలో ఎక్సైజ్‌, డి టి ఎఫ్ (జి ల్లా టాస్క్‌ ఫోర్స్‌) టీమ్‌లు పటిష్టంగా పని…