Month: October 2024

సైబర్ క్రైమ్ (14c)అంబాసిడర్ గా నటి రష్మిక

భారత్ న్యూస్ విజయవాడ…సైబర్ క్రైమ్ (14c)అంబాసిడర్ గా నటి రష్మిక అప్పట్లో డీప్-ఫేక్ వీడియో నేపథ్యంలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగహన పెంచే క్రమంలో కేంద్రం రష్మికని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు సమాచారం… కేంద్ర ప్రభుత్వం నిర్ణయం! ఇండియన్ సైబర్…

మా అభ్యర్ధనను మన్నించి మచిలీపట్టణం మెడికల్ కళాశాలకు దేశ సార్వభౌమత్వం, స్వాతంత్య్రానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాక

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.మా అభ్యర్ధనను మన్నించి మచిలీపట్టణం మెడికల్ కళాశాలకు దేశ సార్వభౌమత్వం, స్వాతంత్య్రానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాక రూపశిల్పికి తగిన గౌరవాన్నికల్పిస్తూ పింగళి వెంకయ్య వైద్య కళాశాల అని నామకరణం చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ…

N.T.R.జిల్లా పరిటాల్లో మిల్లులో మంత్రి నాదెండ్ల తనిఖీ100 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత.

100 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ N.T.R.జిల్లా పరిటాల్లో మిల్లులో మంత్రి నాదెండ్ల తనిఖీ 100 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి రైస్…

నూతన లిక్కర్ పాలసీ షాప్స్ టైమింగ్ ఇవే

..భారత్ న్యూస్ అమరావతి..నూతన లిక్కర్ పాలసీ షాప్స్ టైమింగ్ ఇవే ఆంధ్రప్రదేశ్ లో లాటరీలో 3396 ప్రైవేటు మద్యం షాపులు కేటాయింపు పూర్తి అవ్వడంతో నేటి నుంచి నూతన లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10…

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ:

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది వాయుగుండం…

మొదటి ఫోటో,పేరు:- గుర్మిత రామ్ రహీమ్ సింగ్నేరాలు: హత్యలు, మానభంగాలు, ఇతర క్రిమినల్ కేసులు..

భారత్ న్యూస్ విజయవాడ…మొదటి ఫోటో,పేరు:- గుర్మిత రామ్ రహీమ్ సింగ్నేరాలు: హత్యలు, మానభంగాలు, ఇతర క్రిమినల్ కేసులునేరాలు రుజువు కావడం తో 2017 ఆగస్ట్ లో హర్యానాలోని పంచకుల కోర్టు 20 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.2017 నుండి ఇప్పటి వరకు…

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం,

..భారత్ న్యూస్ అమరావతి.నేడు కేంద్ర కేబినెట్ సమావేశం నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో…

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద…

భారత్ న్యూస్ విజయవాడ…నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద… నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేత.. 4 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు… ఇన్ ఫ్లో : 76,555…

వైసీపీ నేతలకూ మద్యం దుకాణాలు లాటరీలో తగిలాయి.

భారత్ న్యూస్ అమరావతి..వైసీపీ వాళ్లకూ మద్యం దుకాణాలు ! వైసీపీ నేతలకూ మద్యం దుకాణాలు లాటరీలో తగిలాయి. ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చింది. అప్లికేషన్ పెట్టుకున్న వారికి లాటరీ పద్దతిలో దుకాణాలు లభించాయి. చాలా మంది వైసీపీ నేతలు పారదర్శకంగా…

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం?

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం? అమరావతి:అక్టోబర్16ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకంపై హామీ ఇచ్చింది ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడారు.. అయితే,…