Month: October 2024

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ21-10-24, @11AM ఈరోజు తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికి(22 అక్టోబర్) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా…

చంద్రబాబు, జగన్ నోట జమిలి మాట,2027లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా?

.భారత్ న్యూస్ అమరావతి..చంద్రబాబు, జగన్ నోట జమిలి మాట 2027లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా? జమిలికి మద్దతివ్వాలని కోరిన చంద్రబాబు! బాబు మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? జమిలి వస్తే అధికారం వైసీపీదే అంటున్న జగన్… ఇలా ఉంది ఏపీలో జమిలి…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

.భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ 40 నిమిషాల పాటు అనేక అంశాల పై ఇరువురి మధ్య చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో…

బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని

.భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పేద ప్రజల భుజాలపై తుపాకులు పెట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలని…

కేసీఆర్‌ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

భారత్ న్యూస్ హైదరాబాద్….కేసీఆర్‌ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది…

హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలోని కదంబమె్‌సలో విద్యార్థులకు వడ్డించిన బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది.

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలోని కదంబమె్‌సలో విద్యార్థులకు వడ్డించిన బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది. ఈనెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంమనోహర్‌ అనే విద్యార్థి క్యాంప్‌సలోని మెస్‌లో బిర్యానీ తింటుండగా చికెన్‌తో పాటు చనిపోయిన కప్ప…

త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు: సీఎం రేవంత్ రెడ్డి.

..భారత్ న్యూస్ హైదరాబాద్….త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గోషామహల్ పోలీస్ అమరవీరుల…

ప్ర‌జ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు.డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు

భారత్ న్యూస్ విజయవాడ… భవానిపురం…… డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు పున్న‌మీఘాట్ వ‌ద్ద 5వేల‌కుపైగా డ్రోన్ల‌తో మెగా షో ప్ర‌జ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు న‌గ‌రంలో ఐదు ప్రాంతాల్లో భారీ డిజిట‌ల్ తెర‌లు ఏర్పాటు బెంజిస‌ర్కిల్‌, రామ‌వ‌ర‌ప్పాడు, వార‌ధి, బ‌స్టాండ్‌,…

అందరూ కలిసికట్టుగా బిజెపి సభ్యత్వ నమోదు త్వరిత పూర్తి చేయాలన్న కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,అందరూ కలిసికట్టుగా బిజెపి సభ్యత్వ నమోదు త్వరిత పూర్తి చేయాలన్న కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ::::::::22\10\2024 :::: బి.జే.పి. పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష పై నూజివీడు అసెంబ్లీ…

వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు (వీడియో)

..భారత్ న్యూస్ అమరావతి..వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు (వీడియో) Oct 21, 2024, క్రిమినల్స్, రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరైనా…