Month: October 2024

నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు

భారత్ న్యూస్ విజయవాడ…నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు Oct 22, 2024, నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుబ్రిక్స్‌ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు మంగళవారం ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకూ జరిగే ఈ…

భీమడోలు పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచారం, ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయిన చిరుతపులి దృశ్యాలు..

భారత్ న్యూస్ విజయవాడ…ఏలూరు జిల్లాభీమడోలు పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచారం, ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయిన చిరుతపులి దృశ్యాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు.. భీమడోలు ప్రాంతంలో చిరుతపులి అని నిర్ధారించిన ఉన్నత అధికారులు…

వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు.. పవన్‌ కల్యాణ్‌ హర్షం.

.భారత్ న్యూస్ అమరావతి..వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు.. పవన్‌ కల్యాణ్‌ హర్షం Oct 22, 2024, వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు.. పవన్‌ కల్యాణ్‌ హర్షంAPలోని మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య…

ధర్మం అంటే ఇప్పటికీ పూర్తిగా తెలియదు ఈ దేశంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అస్సలు తెలియదు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్సనాతన ధర్మం అంటే ఇప్పటికీ పూర్తిగా తెలియదు ఈ దేశంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అస్సలు తెలియదు కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో మేము వివరించే ప్రయత్నం చేస్తాం. మీరు వింటారా…

ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో అప్‌డేట్

..భారత్ న్యూస్ అమరావతి..ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో అప్‌డేట్ Oct 22, 2024, ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో అప్‌డేట్దీపావళి నుంచి ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ప్రతి నాలుగు నెలల్లో ఒక సిలిండర్‌…

ఏపీలో టెట్ కు 86% మంది హాజరు

.భారత్ న్యూస్ అమరావతి.ఏపీలో టెట్ కు 86% మంది హాజరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ముగిసింది. 17 రోజుల పాటు రెండు విడతలుగా ఈపరీక్షలు నిర్వహించారు.టెట్ కు మొత్తం 4,27,300మంది దరఖాస్తు చేయగా 3,68,661 (86.28%) మంది…

శబరిమల యాత్ర రూ.11,475 : IRCTC

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్…శబరిమల యాత్ర రూ.11,475 : IRCTC శబరిమల దివ్యక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకొనే యాత్రికులకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి శబరిమల కు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నవంబర్ 16…

నేడు, రేపు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ఉదయం 11 గంటలకు సమ్మిట్‌ ప్రారంభం

భారత్ న్యూస్ విజయవాడ…నేడు, రేపు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ఉదయం 11 గంటలకు సమ్మిట్‌ ప్రారంభంపాల్గొననున్న సీఎం చంద్రబాబు , కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఏపీని దేశంలో డ్రోన్‌ హబ్‌గా రూపొందించే ప్రయత్నండ్రోన్‌ రంగంలో సవాళ్లు భవిష్యత్‌ అవకాశాలపై చర్చసమ్మిట్‌లో…