Month: October 2024

టీటీడీ “లగేజ్ కార్మికులకు” న్యాయం చేయండి.బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి.

టీటీడీ “లగేజ్ కార్మికులకు” న్యాయం చేయండి.బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీ ఈవో శ్రీ శ్యామల రావు ఐఎఎస్ గారిని మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలో కార్మికులతో కలసి వినతి పత్రం సమర్పించిన బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి……

టపాసుల దుకాణదారులు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి….పాకాల అగ్నిమాపక అధికారి బి.గుణశేఖర్ రెడ్డి

టపాసుల దుకాణదారులు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి….పాకాల అగ్నిమాపక అధికారి బి.గుణశేఖర్ రెడ్డి పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో టపాసుల దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోని నిర్వహించాలని పాకాల అగ్నిమాపక అధికారి బి.గుణశేఖర్ రెడ్డి మంగళవారం…

అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: ప్రభుత్వం,,

. Bharat News Amaravathi,,Ammiraju Udaya Shankar.sharma News Editor,,అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: ప్రభుత్వం ఏపీలో అమరావతి నిర్మాణానికి రూ.11వేల కోట్ల నిధులిచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపిందనిరాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ఢిల్లీలో హడ్కో…

ఈరోజు ఢిల్లీలో రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి శ్రీ పొంగూరి నారాయణ గారు ,

భారత్ న్యూస్ అమరావతి,,Ammiraju Udaya Shankar.sharma News Editor,ఈరోజు ఢిల్లీలో రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి శ్రీ పొంగూరి నారాయణ గారు , మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, మరియు మునిసిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ…

ప్రజల త్రాగునీరు…. రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

భారత్ న్యూస్ విజయవాడ…ప్రజల త్రాగునీరు…. రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమస్యలపై ఎమ్మెల్యే రామును కలిసిన….పలు గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే రాము…. గుడివాడ21: గుడివాడ నియోజకవర్గంలో ప్రజల త్రాగునీటి…. రోడ్ల…

రష్యా బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

..భారత్ న్యూస్ అమరావతి..రష్యా బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 16వ ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొననున్న ప్రధాని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సభ్య దేశాల అధినేతలత ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్న మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా భేటీకి అవకాశం అత్యంత…

గ్రూప్ 1 పై సుప్రీంకోర్టులో నేడు విచారణ నేపథ్యంలో పోలీసుల వలయంలో నందినగర్ కేసీఆర్ నివాసం

భారత్ న్యూస్ అమరావతి..గ్రూప్ 1 పై సుప్రీంకోర్టులో నేడు విచారణ నేపథ్యంలో పోలీసుల వలయంలో నందినగర్ కేసీఆర్ నివాసం నందినగర్ నుంచి అశోక్ నగర్ వెళ్తారేమోనన్న భయంతో కేటీఆర్ వాహనాన్ని ఆపిన పోలీసులు నేను ఏమైనా దొంగతనానికి వెళ్తున్నాన.. వెళ్ళేది ఉంటే…

ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత Oct 22, 2024, ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యతదేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోంది. సోమవారం ఉదయానికి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌…

అన్నాడీఎంకే పార్టీలో నటి గౌతమికి కీలక బాధ్యతలు,,

..భారత్ న్యూస్ అమరావతి,: అన్నాడీఎంకే పార్టీలో నటి గౌతమికి కీలక బాధ్యతలు Oct 22, 2024, అన్నాడీఎంకే పార్టీలో నటి గౌతమికి కీలక బాధ్యతలుప్రముఖ సీనియర్‌ నటి గౌతమికి అన్నాడీఎంకేలో కీలక పదవి దక్కింది. గౌతమి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు…