Month: October 2024

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగించారని ఉప ముఖ్యమంత్రి పవన్‌..

.భారత్ న్యూస్ అమరావతి..తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగించారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 22న కోర్టు ముందు హాజరు కావాలని పవన్‌ కల్యాణ్‌తో…

,లుకౌట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీజే అనుమతితో తగిన బెంచ్‌ ముందు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,లుకౌట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీజే అనుమతితో తగిన బెంచ్‌ ముందు ఉంచాలని రిజిస్ట్రీని హైకో ర్టు ఆదేశించింది. పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు…

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్ న్యూస్ విజయవాడ…పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ కారణంగా రాష్ట్రంలో ఎంపీ స్థానాలు తగ్గే పరిస్థితి తలెత్తుతున్నప్పుడు.. పిల్లల్ని కనే…

కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది,,,

.భారత్ న్యూస్ అమరావతి..కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తామిచ్చిన ఆదేశాలను అమ లు చేయని పక్షంలో కోర్టు ముందు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించక పోవడంపై…

ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఏపీలో ఉత్తర అండమాన్ సముద్రం లో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్ర లో కొన్ని చోట్ల…

Sharmila : జగన్‌ నీకు సిగ్గులేదా?దోచుకోవడం, దాచుకోవడం తప్ప విద్యార్థులఫీజులు చెల్లించడం తెలియదా?

భారత్ న్యూస్ విజయవాడ…Sharmila : జగన్‌ నీకు సిగ్గులేదా?దోచుకోవడం, దాచుకోవడం తప్ప విద్యార్థులఫీజులు చెల్లించడం తెలియదా? రాజశేఖరరెడ్డి కొడుకువై ఉండి3,500 కోట్ల ఫీజు బకాయిలా?: షర్మిలవిద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.3,500 కోట్ల బకాయి పెట్టేందుకు సిగ్గులేదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌…

Chandrababu : శాంతిభద్రతలపై రాజీపడొద్దుపోలీసులకు అన్ని విధాలా అండగా ఉంటాం.

Ammiraju Udaya Shankar.sharma News Editor…Amaravati…Chandrababu : శాంతిభద్రతలపై రాజీపడొద్దుపోలీసులకు అన్ని విధాలా అండగా ఉంటాంఆడబిడ్డలపై అత్యాచారాలకుపాల్పడే వారికి శిక్షలు కఠినంగా ఉండాలిగత ప్రభుత్వం పోలీసుల స్థాయిని దిగజార్చిందిఆ ప్రభుత్వం పెట్టిన రూ. 763 కోట్లబకాయిలు విడతల వారీగా చెల్లిస్తాంపోలీసు సంక్షేమానికి…

మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని రాష్ట్ర శాసనసభ స్సీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు.

.భారత్ న్యూస్ అమరావతి..మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌కి దమ్ముంటే నవంబరులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని రాష్ట్ర శాసనసభ స్సీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేట గ్రామంలో 68…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.లభ్యం కానీ మృతుని ఆచూకీ.

లభ్యం కానీ మృతుని ఆచూకీ. భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. లభ్యం కానీ మృతుని ఆచూకీ. మంగళగిరి మండలం చిన్న కాకాని ఎన్ఆర్ఐ జంక్షన్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై ఈనెల 20వ తేదీ…