Month: October 2024

ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.

..భారత్ న్యూస్ అమరావతి..ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ట్టులోకి వస్తాడనుకున్న షమీకి చోటు దక్కలేదు. ఈ జట్టులో నితీశ్, అభిమన్యు ఛాన్స్ కొట్టేశారు.జట్టు: రోహిత్…

తెలంగాణ :ఇందిరమ్మ ఇళ్లకు క్యూ కట్టిన జనం

ఇందిరమ్మ ఇళ్లకు క్యూ కట్టిన జనం …భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్లకు క్యూ కట్టిన జనం సొంతింటిని ఆశిస్తున్న అనేక మంది ప్రజాభవన్‌ బాట పట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకే శుక్రవారం దాదాపు 500 మంది ప్రజావాణిలో…

కర్ణాటకలో సంచలన తీర్పు ఇచ్చిన కోర్ట్.

భారత్ న్యూస్ విజయవాడ…కర్ణాటకలో సంచలన తీర్పు ఇచ్చిన కోర్ట్ అట్రాసిటీ కేసులో 98 మందికి జీవిత ఖైదు కర్ణాటక : దళిత వర్గానికి చెందిన వారిపై దాడి కేసులో కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా సెషన్స్ కోర్టు 98 మందికి జీవిత ఖైదు…

రైతు ఆదాయంలో వచ్చేఒడిదుడుకులను తట్టుకునేందుకు శాస్త్రీయ పంటల బీమా సహాయపడుతుంది.

భారత్ న్యూస్. హైదరాబాద్ : రైతు ఆదాయంలో వచ్చేఒడిదుడుకులను తట్టుకునేందుకు శాస్త్రీయ పంటల బీమా సహాయపడుతుంది. ఉమ్మడి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ… గ్రామ స్థాయిలో నష్టపరిహారం అంచనా కోసం వ్యవస్థను రూపొందించడంలో ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి.…

సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై సీఎం ఫోకస్‌.

..భారత్ న్యూస్ అమరావతి.సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై సీఎం ఫోకస్‌. రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదుపై చర్చించిన చంద్రబాబు. రేపు టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు. రూ.100 సభ్యత్వంతో రూ.5లక్షల మేర బీమా సౌకర్యం..

ఢిల్లీ పొల్యూష‌న్‌పై సీజేఐ చంద్ర‌చూడ్ ఆవేద‌న‌

భారత్ న్యూస్ విజయవాడ…ఢిల్లీ పొల్యూష‌న్‌పై సీజేఐ చంద్ర‌చూడ్ ఆవేద‌న‌ దేశ రాజ‌ధానిలో పొల్యూష‌న్ వ‌ల్ల మార్నింగ్ వాక్‌కు వెళ్ళ‌డం లేదన్న సీజేఐ సుప్రీంకోర్టు ఆవరణలో నిన్న కొందరు జర్నలిస్టులతో ముచ్చటించిన చంద్రచూడ్ ఇటీవ‌ల డాక్ట‌ర్ల‌ను క‌లిస్తే వారు ప‌గ‌టిపూట బ‌య‌ట‌కు వెళ్ళొద్ద‌ని…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

..భారత్ న్యూస్ అమరావతి..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ఉమ్మడి తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ఎన్డీయే అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి…

హైకోర్టు స్టేటస్‌ కో ఉన్నా.. షేర్లను బదిలీ చేశారు.

భారత్ న్యూస్ విజయవాడ…హైకోర్టు స్టేటస్‌ కో ఉన్నా.. షేర్లను బదిలీ చేశారు. షేర్లను బదలాయించారు కాబట్టే.. జగన్‌ NCLTని ఆశ్రయించారు. వాస్తవాలు చెప్పేందుకు NCLTని జగన్‌ ఆశ్రయించారు. తల్లి, చెల్లిపై కేసులు వేయాలనే దురుద్దేశం జగన్‌కు లేదు. NCLTలో పిటిషన్‌ వేయకపోతే..…

వాట్స్అప్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.

..భారత్ న్యూస్ అమరావతి..వాట్స్అప్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం ఏపీలో కాస్ట్(కుల ధ్రువీకరణ) సహా ఇతర సర్టిఫికెట్లు, పౌరసేవలు వాట్సాప్ లో పొందేలా మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకుంది. కరెంట్, వాటర్, ఇంటి పన్ను, ఇతర బిల్లులు ఇకపై…

ఏపీలో వీరికే ఉచిత సిలిండర్.

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో వీరికే ఉచిత సిలిండర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత సిలిండర్ కు ప్రభుత్వం కొత్తగావిధివిధానాలు ఖరారు చేసింది తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 29 నుంచి గ్యాస్…