ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన.
..భారత్ న్యూస్ అమరావతి..ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ట్టులోకి వస్తాడనుకున్న షమీకి చోటు దక్కలేదు. ఈ జట్టులో నితీశ్, అభిమన్యు ఛాన్స్ కొట్టేశారు.జట్టు: రోహిత్…
