Month: October 2024

ఈ నెల 28న కొత్త జడ్జీల ప్రమాణం.

భారత్ న్యూస్ విజయవాడ…ఈ నెల 28న కొత్త జడ్జీల ప్రమాణం ఏపీలో న్యాయవాదుల కోటా నుంచి ఏపీ హైకోర్టు అదనపు న్యాయ మూర్తులుగా నియమితులైన ముగ్గురు సోమవారం (28న) హైకోర్టులో ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరస్సింగ్ ఠాకుర్…

ఏపీలో డిసెంబరు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో డిసెంబరు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఏపీలో ఆస్తుల క్రయ,విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను డిసెంబరు 1 నుంచి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయం గా నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో అధికారిక ప్రకటన…

తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు!

భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు! టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులపై సీఎస్‌కు ప్రతిపాదనలు పంపిన రెవిన్యూ శాఖ. నేడు కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం.

కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ,

భారత్ న్యూస్ విజయవాడ…కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రారంభమైంది. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం…

తప్పుడు కేసులో, అక్రమ అరెస్టు చేసి నా ప్రాణాలకే ముప్పు.

.భారత్ న్యూస్ అమరావతి..తప్పుడు కేసులో, అక్రమ అరెస్టు చేసి నా ప్రాణాలకే ముప్పు తలపెట్టాలనుకున్నారు.. ఆ దిశగా కొన్ని అనుమానాస్పద చర్యలు ఉన్నాయి. నేను ఏ దశలో ధైర్యం కోల్పోలేదు. మరణం ఒక్క క్షణం.. ఆశయ సాధన శాశ్వతం.. ఇదే నా…

రూ.73.71లక్షల విదేశీ సిగరెట్ల ధ్వంసం.

..భారత్ న్యూస్ అమరావతి.Ammiraju Udaya Shankar.sharma News Editor…రూ.73.71లక్షల విదేశీ సిగరెట్ల ధ్వంసం. యడ్లపాడు మండలం పరిధిలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో స్మగ్లింగ్ కేసుల్లో పట్టుబడిన రూ.73.71 లక్షల విదేశీ సిగరెట్లను కాల్చివేశారు అని వాటిని ధ్వంసం చేసినట్లు ఎపీ…

జై శ్రీరామ్ విశ్వహిందూ పరిషత్ పాలకొండ ప్రఖండ,

భారత్ న్యూస్ విజయవాడ…జై శ్రీరామ్ విశ్వహిందూ పరిషత్ పాలకొండ ప్రఖండఈ రోజుల్లో కూడా మానవతా విలువ సనాతన ధర్మముహైందవ సాంప్రదాయం విడనాడకుండా వాళ్ల జీవితాలు గడుపుతుంటే వారి మీద బురద జల్లేహిందువుల మీద ఎటువంటిపైచాచిక ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి ఈ వీడియో చూడండి…

బీర్ బాటిల్‌తో పొడుచుకున్న సైకో..!

భారత్ న్యూస్ హైదరాబాద్….బీర్ బాటిల్‌తో పొడుచుకున్న సైకో..! తెలంగాణ మహబూబా బాద్ జిల్లాలో : సైకో వీరంగం సృష్టించాడు. కే సముద్రం మండలం ఇంటికన్నె గ్రామంలో పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రైన్ దిగి తనను తాను బీర్ బాటిల్‌తో పొడుచుకుని…

విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.

..భారత్ న్యూస్ అమరావతి..విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్ AP: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై పడనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని వచ్చే నెల నుంచి వసూలు చేసేలా డిస్కంలకు ఈఆర్‌సీ అనుమతి…

హిందూస్థాన్ షిప్యార్డు కీలక ముందడుగు,

భారత్ న్యూస్ విజయవాడ…హిందూస్థాన్ షిప్యార్డు కీలక ముందడుగు ఏపీలో భారత్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ముందడుగు పడింది. హిందూస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి సాంకేతికతరూపొందించింది. కొరియన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ,లోటస్ వైర్లెస్ సంస్థతో కలిసి…