ఈ నెల 28న కొత్త జడ్జీల ప్రమాణం.
భారత్ న్యూస్ విజయవాడ…ఈ నెల 28న కొత్త జడ్జీల ప్రమాణం ఏపీలో న్యాయవాదుల కోటా నుంచి ఏపీ హైకోర్టు అదనపు న్యాయ మూర్తులుగా నియమితులైన ముగ్గురు సోమవారం (28న) హైకోర్టులో ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరస్సింగ్ ఠాకుర్…
