Month: October 2024

మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా

.భారత్ న్యూస్ హైదరాబాద్….మూసి బాధితులకు అండగా బిజెపి మహా ధర్నా పాల్గొన్న మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి హైదరాబాద్ అక్టోబర్ 25 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మూసి సుందరీకరణ, పునర్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నారు. ఈ సందర్భంగా…

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క

..భారత్ న్యూస్ హైదరాబాద్….పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఎక్కడా తాగు నీటి సరఫరాలో సమస్య రానీయ కూడదు శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలి రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి…

రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో వుండగా ఎదురు దెబ్బ.

..భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో వుండగా ఎదురు దెబ్బ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌ పార్టీలో చేరికలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ…

కస్తూర్బా. విద్యాలయంలో 13 మంది విద్యార్థినులు అస్వస్థత.

కస్తూర్బా. విద్యాలయంలో 13 మంది విద్యార్థినులు అస్వస్థత,…భారత్ న్యూస్ హైదరాబాద్… సంగారెడ్డి జిల్లా న్యాలకల్ కస్తూర్బా విద్యాలయంలో 13 మంది విద్యార్థినులు దగ్గు, శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు.. విద్యార్థినులను పాఠశాల సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 8…

గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ఘట్టం,

భారత్ న్యూస్ విజయవాడ…గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ఘట్టం భారత్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.విశాఖ లోని హిందుస్థాన్ షిప్ యార్డు సముద్రంలో ఉపయోగించే పరికరాలకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి టెక్నాలజీని సిద్ధం…

ఏపీలో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఎప్పటివరకంటే

భారత్ న్యూస్ విజయవాడఏపీలో టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఎప్పటివరకంటే ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 28 నుంచి నవంబరు 11లోపు ఫీజు చెల్లించాలని డైరెక్టర్…

ఇంకా వెయిట్ చేస్తే.. చూసేందుకు ఏం మిగ‌ల‌దేమో జ‌గ‌న్ ..!

భారత్ న్యూస్ విజయవాడ…ఇంకా వెయిట్ చేస్తే.. చూసేందుకు ఏం మిగ‌ల‌దేమో జ‌గ‌న్ ..! ఫ‌స్ట్ టైమ్‌.. ఒక నేత వైసీపీ నుంచి బ‌య‌ట‌కు.. ఓ రేంజ్‌లో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది నాయ‌కులు పార్టీకి…

ఓవర్‌ టేక్ చేస్తూ బస్సు కింద పడ్డ యువకులు ఒకరు మృతి..!

భారత్ న్యూస్ విజయవాడ…ఓవర్‌ టేక్ చేస్తూ బస్సు కింద పడ్డ యువకులు ఒకరు మృతి..! TG: ఆర్టీసీ బస్సును ఓవర్​ టేక్​ చేయబోయి డివైడర్​ను ఢీకొట్టి వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శామీర్ పేట పోలీస్…

రెండు నకిలీ పిస్తోళ్లు..ఆది నకిలీ బంగారం దందా,

19 నకిలీ బుల్లెట్లు భారత్ న్యూస్ విజయవాడ…అంతా ఉత్తుత్తి బొమ్మలాట..! ఆది నకిలీ బంగారం దందా 10 మంది ముఠా పట్టివేత రెండు కార్లు.. రెండు నకిలీ పిస్తోళ్లు.. 19 నకిలీ బుల్లెట్లు రెండు కిలోల నకిలీ బంగారు పూసల దండ…