Month: October 2024

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ

భారత్ న్యూస్ విజయవాడ…పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ దెందులూరు నియోజకవర్గం టీడీపీ నేత సైదు గోవర్ధన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే టీడీపీ నేతను కఠినంగా…

హైడ్రా కూల్చివేతలతో సున్నం చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన బాధితులను కలిసిన కేటీఆర్

…భారత్ న్యూస్ హైదరాబాద్…హైడ్రా కూల్చివేతలతో సున్నం చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన బాధితులను కలిసిన కేటీఆర్ మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ తరపున కోర్టులో మేము కొట్లడతాం.. ధైర్యంగా ఉండండి మీ ఇండ్లు మీకు వచ్చేలా కొట్లాడతం –…

YCP రహస్య జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టనున్న ప్రభుత్వం*

భారత్ న్యూస్ విజయవాడ…YCP రహస్య జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టనున్న ప్రభుత్వం* YCP రహస్య జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టనున్న ప్రభుత్వంఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించింది. 2021…

అయ్యా విజయ్ సాయి శ్రీరెడ్డి గారు మీరు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టీ మాట్లాడవలసింది వివరణ ఇవ్వాల్సింది మీ కుమార్తె నేహా రెడ్డి గారు విశాఖ సాగర తీరంలో CRZ నిభందనలు ఉల్లంఘించి చేసిన అక్రమ నిర్మాణాల గురించి..

..భారత్ న్యూస్ అమరావతి..అయ్యా విజయ్ సాయి శ్రీరెడ్డి గారు మీరు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టీ మాట్లాడవలసింది వివరణ ఇవ్వాల్సింది మీ కుమార్తె నేహా రెడ్డి గారు విశాఖ సాగర తీరంలో CRZ నిభందనలు ఉల్లంఘించి చేసిన అక్రమ నిర్మాణాల…

కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించండి.

కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించండి. *పెండింగ్ పన్నులు వసూలు చేయండి. *కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి( భారత్ న్యూస్) నగరంలోని మురుగునీటి కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను…

మధ్యాహ్నం భోజన కార్మికులకు 26,000 వేతనం చెల్లించాలి…..సిఐటియు నాయకుడు మధుసూదన్ రావు డిమాండ్

మధ్యాహ్నం భోజన కార్మికులకు 26,000 వేతనం చెల్లించాలి…..సిఐటియు నాయకుడు మధుసూదన్ రావు డిమాండ్ పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది.ఈ సందర్భంగా…

సత్యనిష్ట మరియు బలమైన మేధోమదన ప్రక్రియతోనేప్రభుత్వ సంస్థల విజయం

భారత్ న్యూస్.సికింద్రాబాద్; సత్యనిష్ట మరియు బలమైన మేధోమదన ప్రక్రియతోనేప్రభుత్వ సంస్థల విజయం • ఈ సందర్భంగా 57 వ సంచిక విజిలెన్స్ బులెటిన్ ‘ అనిమిష’ విడుదల. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్…