కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి – పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
భారత్ న్యూస్.హైదరాబాద్: కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి – పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలి సమాజ మార్పులో భాగస్వాములు కావాలి…
