భారత్ న్యూస్ విజయవాడ…పెర్త్ టెస్టులో గెలుపు దిశగా భారత్

రెండో ఇన్నింగ్స్ ను 487-6 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా

రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలో దిగిన ఆసీస్

ఆరంభంలోనే 12/3 బుమ్రా దెబ్బకు మూడు వికెట్లు డౌన్..