భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ఆదివాసీ మహిళపై అటవీశాఖ అధికారుల దాడి….
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో గిరిజన మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన అటవీశాఖ అధికారులు.
WhatsApp us