వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి.

భారత్ న్యూస్ అమరావతి..వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త…

స్టేజీపై తన పేరు చెప్పలేదని అలిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

భారత్ న్యూస్ అమరావతి..స్టేజీపై తన పేరు చెప్పలేదని అలిగి వెళ్లిపోయిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగరంలోని ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశం స్టేజీపై అందరి పేర్లు చెప్పి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు…

రేపే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్

భారత్ న్యూస్ హైదరాబాద్….రేపే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ రేపే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు మ‌రికొన్ని గంట‌లే మిగిలాయి. ప్ర‌పంచ‌మంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది. అగ్ర‌రాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓట‌ర్లు ఉండ‌గా.. ఇప్ప‌టికే…

ములుగు: వ్యవసాయ సహకార సంఘం గోదాంను ప్రారంభించిన మంత్రి సీతక్క.

.భారత్ న్యూస్ హైదరాబాద్….ములుగు: వ్యవసాయ సహకార సంఘం గోదాంను ప్రారంభించిన మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని పాల్సబ్ పల్లి రోడ్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1, 000 మెట్రిక్ టన్నుల గోదాంను ఆదివారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం…

హీరో నార్నే నితిన్‌ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్‌ సందడి,

..భారత్ న్యూస్ అమరావతి..హీరో నార్నే నితిన్‌ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్‌ సందడి నార్నే నితిన్‌ నిశ్చితార్థం ఇవాళ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్‌, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్‌, వెంకటేశ్‌ తదితరులు సందడి…

పవన్ ఉంటే చాలు.. బీజేపీ ఫ్యూచర్ ప్లాన్స్ అదరహో!

..భారత్ న్యూస్ అమరావతి..పవన్ ఉంటే చాలు.. బీజేపీ ఫ్యూచర్ ప్లాన్స్ అదరహో! పవన్ ఉంటే చాలు.. బీజేపీ ఫ్యూచర్ ప్లాన్స్ అదరహో!ఏపీలో సొంత బీజేపీ నేతల కంటే జనసేన నేత పవన్ కల్యాణ్‌నే కేంద్ర బీజేపీ నేతలు ఇష్టపడుతున్నారు. ఆయననే గట్టిగా…

సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు

భారత్ న్యూస్ విజయవాడ…సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు నేటితో సుప్రీంకోర్టుకు వెకేషన్ సెలవులు ముగిశాయి. రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు పనిచేయ నుంది. కాగా, నవంబర్ 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 11న సుప్రీంకోర్టు…

6న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

.భారత్ న్యూస్ హైదరాబాద్…6న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట: ఈ నెల 6న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు సమాచారం. సీఎం 6వ తేదీన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు…

రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.

.భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం. బీసీ…