ఏపీ హైకోర్టు ఆన్లైన్ విచారణలోకి నగ్నంగా వచ్చిన వ్యక్తి.. అందరూ అవాక్కు…చివరికి ఏమైంది అంటే!
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఏపీ హైకోర్టు ఆన్లైన్ విచారణలోకి నగ్నంగా వచ్చిన వ్యక్తి.. అందరూ అవాక్కు…చివరికి ఏమైంది అంటే! అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆన్లైన్ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించడం కలకలంరేపింది. ఈ నెల…
వాయనాడ్లో ప్రియాంక గాంధీపై ప్రముఖ సినీ నటి పోటీ…?
.భారత్ న్యూస్ అమరావతి.వాయనాడ్లో ప్రియాంక గాంధీపై ప్రముఖ సినీ నటి పోటీ…? వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీపై సినీ నటి ఖుష్భూను పోటీకి నిలిపే ఆలోచనలో బీజేపీ ఉందని ప్రచారం…
రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు
రుయా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు అన్ని విధాల చర్యలు పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం కట్టుబడి వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి :జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, ( భారత్ న్యూస్ )…
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించండి
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించండి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీని కలిసిన తిరుపతి ఎంపీ డా.గురుమూర్తి తిరుపతి (భారత్ న్యూస్ ) రాష్ట్రంలో రాష్ట్ర, జిల్లా స్థాయి దిశా కమిటీ సమావేశాలను నిర్వహించేలా…
ఇంధన సర్దుబాటు పేరిట విద్యుత్ చార్జీలు పెంచద్దు–సిపిఎం
భారత్ న్యూస్.తిరుపతి : ఇంధన సర్దుబాటు పేరిట విద్యుత్ చార్జీలు పెంచద్దు–సిపిఎం ప్రజలపై భారాలు మోపద్ధు విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం ఇంధన సర్దుబాటు పేరిట తీవ్రమైన భారాన్ని మోపుతున్న సందర్భంగా నేడు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి ఎస్పీడీసీఎల్…
పత్తి పంట కొనుగోలుకు సిసిఐ కేంద్రాలు తెరవాలి.
భారత్ న్యూస్. హైదరాబాద్ :పత్తి పంట కొనుగోలుకు సిసిఐ కేంద్రాలు తెరవాలి. రాష్ట్రంలో పత్తి పంట కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కొనుగోలు కేంద్రాలు తెరవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. వానాకాలంలో రైతులు…
ఫ్రంట్లైన్ సిబ్బందికి అసాధారణ సంఘటనలపై వర్క్షాప్ ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
భారత్ న్యూస్. సికిందరాబాద్,: ఫ్రంట్లైన్ సిబ్బందికి అసాధారణ సంఘటనలపై వర్క్షాప్ ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
conducts Workshop on Unusual Incidents to Frontline Staff
BHARATH :NEWS Secundarabad :South Central Railway conducts Workshop on Unusual Incidents to Frontline Staff South Central Railway Claims Branch Commercial Department of conducted a workshop on Unusual Incidents at the…
The police have arrested a gang with links to a Chinese gang in an apartment in Visakhapatnam, Andhra Pradesh, who were running frauds in the name of online betting and tasks.
The police have arrested a gang with links to a Chinese gang in an apartment in Visakhapatnam, Andhra Pradesh, who were running frauds in the name of online betting and…
హైదరాబాదు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. చలువరాయ స్వామి
భారత్ న్యూస్ :రాజేంద్రనగర్: హైదరాబాదు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. చలువరాయ స్వామి శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ను సందర్శించారు. పరిపాలన భవనం వద్ద ఆయనకు రిజిస్ట్రార్…
