తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్విజయవాడ వంట నూనె దిగుమతిదారులతో మంత్రి నాదెండ్ల సమావేశం
.భారత్ న్యూస్ అమరావతి..తక్కువ ధరకే వంట నూనె అందించాలని నిర్ణయించాం: నాదెండ్ల మనోహర్విజయవాడ వంట నూనె దిగుమతిదారులతో మంత్రి నాదెండ్ల సమావేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు భారీ ఊరట కలిగించిందన్న నాదెండ్ల ప్రజల నుంచి సబ్సిడీ వంట నూనెకు ఆదరణ పెరుగుతోందని…
ప్రొఫెసర్ GN సాయి బాబా మృతి కి ఫ్రాన్స్ రాయబార కార్యాలయ సంతాపం.
భారత్ న్యూస్ విజయవాడ…ప్రొఫెసర్ GN సాయి బాబా మృతి కి ఫ్రాన్స్ రాయబార కార్యాలయ సంతాపం. భారత దేశానికి ఫ్రాన్స్ రాయబారి, న్యూఢిల్లీ, 17 అక్టోబర్ 2024 ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా గారి మరణ వార్త విని నేను చాలా బాధపడ్డాను.…
మేం పోలీసులం కాదంటూ… ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్ న్యూస్ విజయవాడ…మేం పోలీసులం కాదంటూ… ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు పోలీసుల మాదిరి వ్యవహరించలేమన్న శక్తికాంతదాస్మార్కెట్పై నిఘా మాత్రమే ఉంచుతామని వెల్లడి అవసరమైన సమయంలో నియంత్రణ చర్యలు చేపడతామన్న ఆర్బీఐ గవర్నర్ ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మార్కెట్పై…
ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై స్పష్టత లేదు: ఏపీఎస్డీఎంఏ
భారత్ న్యూస్ విజయవాడ…Depression: ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై స్పష్టత లేదు: ఏపీఎస్డీఎంఏ అక్టోబరు 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనంఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న ఏపీఎస్డీఎంఏఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం దిశగా వెళుతుందంటున్న ప్రైవేటు వాతావరణ…
ఢిల్లీ ఎయిమ్స్లో మహిళా గార్డుపై లైంగిక వేధింపులు
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..ఢిల్లీ ఎయిమ్స్లో మహిళా గార్డుపై లైంగిక వేధింపులు Oct 19, 2024, ఢిల్లీ ఎయిమ్స్లో మహిళా గార్డుపై లైంగిక వేధింపులుఢిల్లీ ఎయిమ్స్లో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా గార్డుపై లైంగిక వేధింపుల…
26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
భారత్ న్యూస్ విజయవాడ…26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏపీలో ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.గతంలోమాదిరిగానే సాధారణ సభ్యత్వ రుసుం రూ.100 గా నిర్ణయించినట్లు…
మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తోంది..
.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్లో చిరుత.. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తోంది స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు మియాపూర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఆ 420 టీమ్ ను నడిపిందే సజ్జల: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి,
..భారత్ న్యూస్ అమరావతి..ఆ 420 టీమ్ ను నడిపిందే సజ్జల: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి జగన్ కొత్త నాటకానికి తెరలేపాడన్న భానుప్రకాశ్ రెడ్డి నాడు నియంతలా వ్యవహరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలా? అని మండిపాటు కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ…
బిగ్బాస్ కంటెస్టెంట్, రేడియో జాకీ(ఆర్జే) శేఖర్ బాషాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
భారత్ న్యూస్ విజయవాడ…బిగ్బాస్ కంటెస్టెంట్, రేడియో జాకీ(ఆర్జే) శేఖర్ బాషాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు శేఖర్ బాషాను విచారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శేఖర్ బాషా…
అమరావతి(Amaravati) పునఃనిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక అడుగు వేయనున్నారు.
.భారత్ న్యూస్ అమరావతి..రాజధాని అమరావతి(Amaravati) పునఃనిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక అడుగు వేయనున్నారు. గత ఐదేళ్లపాటు ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోగా వాటిని పట్టాలెక్కించి పరిస్థితిని పూర్తిగా మార్చనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి…
