పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ విజయవాడ…పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు Oct 21, 2024, పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబుAP: రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు.…

Unstoppableలో సీఎం చంద్రబాబు.. ఎపిసోడ్ ఎప్పుడంటే?

.భారత్ న్యూస్ అమరావతి..Unstoppableలో సీఎం చంద్రబాబు.. ఎపిసోడ్ ఎప్పుడంటే? Oct 21, 2024, Unstoppableలో సీఎం చంద్రబాబు.. ఎపిసోడ్ ఎప్పుడంటే?నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Unstoppable సీజన్-4కి ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి గెస్ట్‌గా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్…

క్రిమినల్స్, రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

భారత్ న్యూస్ విజయవాడ…వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు (వీడియో) Oct 21, 2024, క్రిమినల్స్, రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరైనా…

తాను కూర్చునే కుర్చీకి అదనపు హంగులు వద్దు. అందరితో సమానంగానే ఉండాలి..

..భారత్ న్యూస్ అమరావతి.తాను కూర్చునే కుర్చీకి అదనపు హంగులు వద్దు. అందరితో సమానంగానే ఉండాలి.. మరోసారి స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు గారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఘటన..

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్.ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ21-10-24, @11AM ఈరోజు తెల్లవారుజామున తూర్పుమధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికి(22 అక్టోబర్) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా…

చంద్రబాబు, జగన్ నోట జమిలి మాట,2027లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా?

.భారత్ న్యూస్ అమరావతి..చంద్రబాబు, జగన్ నోట జమిలి మాట 2027లో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయా? జమిలికి మద్దతివ్వాలని కోరిన చంద్రబాబు! బాబు మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? జమిలి వస్తే అధికారం వైసీపీదే అంటున్న జగన్… ఇలా ఉంది ఏపీలో జమిలి…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

.భారత్ న్యూస్ అమరావతి..ఢిల్లీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ 40 నిమిషాల పాటు అనేక అంశాల పై ఇరువురి మధ్య చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో…

బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని

.భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పేద ప్రజల భుజాలపై తుపాకులు పెట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలని…

కేసీఆర్‌ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.

భారత్ న్యూస్ హైదరాబాద్….కేసీఆర్‌ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది…

హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలోని కదంబమె్‌సలో విద్యార్థులకు వడ్డించిన బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది.

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీలోని కదంబమె్‌సలో విద్యార్థులకు వడ్డించిన బిర్యానీలో కప్ప దర్శనమిచ్చింది. ఈనెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంమనోహర్‌ అనే విద్యార్థి క్యాంప్‌సలోని మెస్‌లో బిర్యానీ తింటుండగా చికెన్‌తో పాటు చనిపోయిన కప్ప…