Author: Uday Shankar Sharma

ఈజీ మనీ ముసుగులో గంజాయి అమ్ముతు పట్టుబ డిన ఇద్దరు నిందితులు,,

భారత్ న్యూస్. హైదరాబాద్ : చదువుకుంది ఇంజనీరింగ్‌. చేస్తున్న వృత్తి మోడల్‌ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం.…

అఖిలభారత ఐద్వ రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో 21 22 23 జరుగుతున్నాయని మహిళా సంఘం

భారత్ న్యూస్ : బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగర్ గ్రామంలో కొత్తగూడెం జిల్లాలో అఖిలభారత ఐద్వ రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో 21 22 23 జరుగుతున్నాయని మహిళా సంఘం జెండాను నాయకురాలు పాపినేని సరోజిని గారు ఎగురవేయడం జరిగినది ఈ…

పరిశుభ్రతపై ” స్వచ్ఛతా పఖ్వాడా ” ముమ్మర అవగాహన ప్రచార కార్యక్రమం ముగింపు

భారత్ న్యూస్. సికిందాబాద్ :పరిశుభ్రతపై ” స్వచ్ఛతా పఖ్వాడా ” ముమ్మర అవగాహన ప్రచార కార్యక్రమం ముగింపు సికింద్రాబాద్ డివిజన్ 1 అక్టోబర్ 2024 నుండి 15 అక్టోబర్ 2024 వరకు రైల్వే ప్రాంగణాలలో మరియు రైళ్లలో ‘స్వచ్ఛత పఖ్వాడా-2024’ పరిశుభ్రతపై…

జంట నగరాల ప్రయాణీకుల అసోసియేషన్ల తో సమావేశాన్ని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

భారత్ న్యూస్. సికింద్రాబాద్ :జంట నగరాల ప్రయాణీకుల అసోసియేషన్ల తో సమావేశాన్ని నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వేసికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్, శ్రీ భరతేష్ కుమార్ జైన్ మరియు హైదరాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్…

భారీ వర్షాలతో టీటీడీ అలర్ట్..!

భారత్ న్యూస్ విజయవాడ…తిరుపతి: భారీ వర్షాలతో టీటీడీ అలర్ట్..! రేపు శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేత. ఘాట్‌రోడ్డులో కొండ చరియలపై ప్రత్యేక నిఘా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు. తిరుమలలోని…