ఈజీ మనీ ముసుగులో గంజాయి అమ్ముతు పట్టుబ డిన ఇద్దరు నిందితులు,,
భారత్ న్యూస్. హైదరాబాద్ : చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం.…
