Author: Uday Shankar Sharma

ఆన్‌లైన్ బెెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బుక్కైన హీరోయిన్ తమన్నా,

భారత్ న్యూస్ విజయవాడ…ఆన్‌లైన్ బెెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బుక్కైన హీరోయిన్ తమన్నా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసి హీరోయిన్ తమన్నా అడ్డంగా బుక్కైంది. హెచ్‌పీజెడ్ టోకెన్ స్కామ్ అనేది కోట్లాది రూపాయల క్రిప్టో కరెన్సీ కుంభకోణం. భారీ ఎత్తున లాభాలు…

ఏపీలో స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు విడుదల : లోకేశ్,

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : ఏపీలో స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు విడుదల : లోకేశ్ ఏపీలో సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ…

భారత్‌లో 23.4 కోట్ల పేదలుప్రపంచంలోనే అత్యధికం.. అన్ని దేశాల్లో కలిపి పేదలు 110 కోట్లుఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడి

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,భారత్‌లో 23.4 కోట్ల పేదలుప్రపంచంలోనే అత్యధికం.. అన్ని దేశాల్లో కలిపి పేదలు 110 కోట్లుఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడిప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంకా తీవ్రమైన పేదరికంలోనే జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల…

భారత్ లోనే ఎక్కువమంది పేదలు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..భారత్ లోనే ఎక్కువమంది పేదలు ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న అయిదు దేశాలలో భారత్ ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యు.ఎన్.డి.పి), ఆక్స్ఫర్డ్ పేదరిక మరియు మానవాభివృద్ధి అధ్యయన…

జైల్లో బోరుమన్న బోరుగడ్డ అనిల్, ఇకపై ఎలాంటి తప్పు చేయను

..భారత్ న్యూస్ అమరావతి.జైల్లో బోరుమన్న బోరుగడ్డ అనిల్, ఇకపై ఎలాంటి తప్పు చేయను వైసీపీ యువ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. తన రాజకీయ…

.సెక్షన్ 66A IT చట్టం ప్రకారం ఏ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయకూడదు : శ్రేయా సింఘాల్ తీర్పును అమలు చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాలు

.భారత్ న్యూస్ అమరావతి..సెక్షన్ 66A IT చట్టం ప్రకారం ఏ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయకూడదు : శ్రేయా సింఘాల్ తీర్పును అమలు చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాలు శ్రేయా సింఘాల్ కేసులో 2015లో రాజ్యాంగ విరుద్ధమని కోర్టు కొట్టివేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ…

సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు…F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి.

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు…F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి.రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి…

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి.దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం.

..భారత్ న్యూస్ అమరావతి..ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టాం…

ఇప్పుడు జగన్‌ ఎమ్మెల్యేనే కదా.. కోర్టుకు రావడానికి ఇబ్బంది ఏమిటికోడికత్తి కేసులో శ్రీనివాస్‌ తరపు న్యాయవాది ప్రశ్న,

భారత్ న్యూస్ విజయవాడ…ఇప్పుడు జగన్‌ ఎమ్మెల్యేనే కదా.. కోర్టుకు రావడానికి ఇబ్బంది ఏమిటి కోడికత్తి కేసులో శ్రీనివాస్‌ తరపు న్యాయవాది ప్రశ్న విశాఖపట్నం, జగన్‌ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే కదా.. కోర్టులో విచారణకు హాజరుకావడానికి ఆయనకు ఇబ్బంది ఏమిటి..? అని కోడికత్తి…