Author: Uday Shankar Sharma

వైసీపీ స్వామి’కి.. చంద్ర‌బాబు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు!!

భారత్ న్యూస్ అమరావతి..‘వైసీపీ స్వామి’కి.. చంద్ర‌బాబు ఒకేసారి రెండు బిగ్ షాక్‌లు!! వైసీపీ స్వామిగా పేరు తెచ్చుకున్న విశాఖ శార‌దా పీఠాధిప‌తి.. స్వామి స్వ‌రూపానందేంద్ర‌కు కూట‌మి ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు రెండు అంశాల‌కు సంబంధించి స‌ర్కారు తీసుకున్న…

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

..భారత్ న్యూస్ అమరావతి..అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ Oct 20, 2024, అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో…

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు

భారత్ న్యూస్ విజయవాడ…వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు Oct 20, 2024, వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదువైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖనమ్‌పై తిరుమలలో కేసు నమోదైంది. ఆమెతో పాటు చంద్రశేఖర్, ఆమె పీఏ కృష్ణతేజపై…

వయనాడ్‌లో ప్రియాంక గాంధీపై అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

భారత్ న్యూస్ విజయవాడ…వయనాడ్‌లో ప్రియాంక గాంధీపై అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నికలకు తాజాగా బీజేపీ తమ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ పేరును ప్రకటించింది. ఇక్కడినుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ…

నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..నేడు వారణాసిలో ప్రధాని మోడీ పర్యటన ఆర్‌జే శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ. రూ.6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.

అప్రమత్తమైన అధికారులు,స్థానికుల సహాయంతో దామరచెరువు ఆనకట్ట గేటు మరమ్మత్తులు…..పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి

అప్రమత్తమైన అధికారులు,స్థానికుల సహాయంతో దామరచెరువు ఆనకట్ట గేటు మరమ్మత్తులు…..పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ పరిధిలోని దామలచెరువు ఆనకట్ట గేట్ విరిగిపోయినట్టు సమాచారం రావడంతో వెంటనే…

గూగుల్ కి చీఫ్ టెక్నాలజిస్ట్ భారతీయుడు

భారత్ న్యూస్ విజయవాడ…గూగుల్ కి చీఫ్ టెక్నాలజిస్ట్ భారతీయుడు గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్ గా భారతీయుడు ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. గత 12సంవత్సరాలుగా కంపెనీకి సేవలందిస్తున్న రాఘవన్ గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్ వంటి వాటికి సీనియర్…

ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి?

భారత్ న్యూస్ విజయవాడ…ఉచిత న్యాయసేవ కోసం ఎవరిని సంప్రదించాలి? *సివిల్, క్రిమినల్, రెవెన్యూ కోర్టులు ట్రిబ్యునల్స్ న్యాయ లేదా పాక్షిక న్యాయ విధులను నిర్వర్తించే అధి కారం ఉన్నవారు *మండల లీగల్ సర్వీసెస్ కమిటీ*సబ్ డివిజనల్ లీగల్ సర్వీసెస్ కమిటీ*జాతీయ లీగల్…

ప్రభుత్వ నిబంధనల మేరకు సఫాయి కరంచారిలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్

ప్రభుత్వ నిబంధనల మేరకు సఫాయి కరంచారిలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అన్ని సౌకర్యాల కల్పనతో నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నాం:మునిసిపల్ కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి, (భారత్ న్యూస్ )…

ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్దం

రూ.99 మద్యం షురూ .భారత్ న్యూస్ అమరావతి..ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్దం రూ.99 మద్యం షురూ సోమవారం నాటికి 20,000 కేసులకు చేరుకోనున్న సరఫరా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99 లకు…