శబరిమల యాత్ర రూ.11,475 : IRCTC
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్…శబరిమల యాత్ర రూ.11,475 : IRCTC శబరిమల దివ్యక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకొనే యాత్రికులకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి శబరిమల కు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నవంబర్ 16…
