శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత,
భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సిబ్బంది…
