Author: Uday Shankar Sharma

ఇచ్చిన మాట ప్రకారం తిరుగు ప్రయాణంలో చెక్కపల్లి వెన్నెల కుటుంబ

భారత్ న్యూస్ విజయవాడ..ఇచ్చిన మాట ప్రకారం తిరుగు ప్రయాణంలో చెక్కపల్లి వెన్నెల కుటుంబ సభ్యులను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విషయం తెలుసుకొని న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్…

మహబూబ్ నగర్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

భారత్ న్యూస్ హైదరాబాద్….మహబూబ్ నగర్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు ఈ నెల 2 నుంచి డిసెంబర్ 01 వరకు 30 రోజులు పోలీస్ యాక్ట్ 1861 అమలు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై…

వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా భూమన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను భూమనతో కలిసి చెవిరెడ్డి సభా స్థలి పరిశీలన..

వైసీపీ జిల్లా అధ్యక్షుడుగా భూమన ప్రమాణ స్వీకార ఏర్పాట్లను భూమనతో కలిసి చెవిరెడ్డి సభా స్థలి పరిశీలన..! -నవంబర్ 3న తిరుపతిలో భారీ బహిరంగ సభ -ఏర్పాట్లను పర్యవేక్షించిన ముఖ్య నేతలు తిరుపతి (భారత్ న్యూస్ ) ఉమ్మడి చిత్తూరు, తిరుపతి…

మహిళల దైనందిన జీవితాలలో వెలుగులు నింపటానికే దీపం-2 పథకం – ఎమ్మెల్యే పులివర్తి నాని,

మహిళల దైనందిన జీవితాలలో వెలుగులు నింపటానికే దీపం-2 పథకం – ఎమ్మెల్యే పులివర్తి నాని పాకాల( భారత్ న్యూస్ .) మహిళల దైనందిన జీవితాలలో వెలుగులు నింపటానికి దీపం…2 పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. పాకాల మండలం,…

మ‌హిళాప‌క్ష‌పాతి ప్ర‌భుత్వం మాది – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మ‌హిళాప‌క్ష‌పాతి ప్ర‌భుత్వం మాది – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు *మహిళా సాధికారిత మా లక్ష్యం – కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి( భారత్ న్యూస్ )మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, దీపం 2.0 ప‌థ‌కాన్ని మ‌హిళ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి…

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్,

.భారత్ న్యూస్. సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా 31.10.2024నపదవి విరమణ పొందిన శ్రీ బి. నాగ్య గారుదక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ బి. నాగ్య గారు 31 అక్టోబర్…

రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని,

భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు ఇకపై బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లకు…

నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం,

..భారత్ న్యూస్ అమరావతి..నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం సనాతన ధర్మం పరిరక్షణ ఈ విభాగం ధ్యేయం అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు.

షాకింగ్ విజువల్స్: కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట

భారత్ న్యూస్ విజయవాడ…షాకింగ్ విజువల్స్: కొండపైకి వేలాది మంది.. తొక్కిసలాట కర్ణాటకలోని చిక్కమగళూరులో గల దేవీరమ్మ కొండకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈక్రమంలో జరిగిన తొక్కిసలాట పలువురు గాయపడ్డారు. కొంతమంది కొండపై నుంచి కిందపడ్డారు. నరక చతుర్దశి సందర్భంగా ఇక్కడ జరిగే…