భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…తిరుమల : టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..!

శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,057 మంది భక్తులు.

నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 33,406 మంది భక్తులు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు.

ఓం నమో వేంకటేశాయ.