భారత్ న్యూస్ విజయవాడ…మా సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు.
ఈ రెండు వారాల్లో 57మందిపై కేసులు పెట్టారు… వాళ్లలో 12 మంది ఎక్కడున్నారో కూడా తెలీదు.
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్లపై NHRCలో ఫిర్యాదు చేశాం – YSRCParty రాజ్యసభ ఎంపీ Y V Subba Reddy
