Month: November 2024

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్..

భారత్ న్యూస్ విజయవాడ…వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్యూజర్ల కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. తాజాగా ‘కస్టమ్ లిస్ట్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్లకు నచ్చినట్టుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చని తెలిపింది.ఫ్యామిలీ, ఆఫీస్, ఫ్రెండ్స్ మీకు…

రద్దీ దృష్ట్యా విశాఖ – గుణుపూర్ పాసింజర్ స్పెషల్ రైలుకు అదనపు కోచ్.

..భారత్ న్యూస్ అమరావతి..రద్దీ దృష్ట్యా విశాఖ – గుణుపూర్ పాసింజర్ స్పెషల్ రైలుకు అదనపు కోచ్. శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శుభవార్త తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో…

LPG Cylinder | సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర..!!

..భారత్ న్యూస్ అమరావతి..LPG Cylinder | సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్ సిలిండర్‌ ధర..!! న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది. పెట్రో ధరలు…

ఇక నుంచి పెళ్లిళ్ల తంతు ప్రారంభం.

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక నుంచి పెళ్లిళ్ల తంతు ప్రారంభం దీపావళి పండుగ ముగిసిన వెంటనే శుభ ముహూర్తాలు ప్రారంభంఅవ్వనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాల సీజన్ మొదలు కానుంది. నవంబర్ నెలలో 3, 7, 8, 9, 10, 13,…

అట్లాంటాలో స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహావిష్కరణ,

..భారత్ న్యూస్ అమరావతి..అట్లాంటాలో స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీశ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

..భారత్ న్యూస్ అమరావతి..తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీశ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయంటీబీసీ కౌంటర్‌ వరకు భక్తుల క్యూలైన్‌నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,987 మంది భక్తులునిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు…

స్పెయిన్ వరదల్లో 158కి చేరిన మృతుల సంఖ్య,

భారత్ న్యూస్ విజయవాడ…స్పెయిన్ వరదల్లో 158కి చేరిన మృతుల సంఖ్య స్పెయిన్‌లో వర్షాలు భారీ విలయాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదలకు మృతుల సంఖ్య 158కి చేరింది. కేవలం వాలెన్సియాలోనే 155 మంది మరణించినట్లు గుర్తించారు. అనేక మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు.…

దీపావళి పండుగ పూట రైతు కంట కన్నీరు,

.భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళి పండుగ పూట రైతు కంట కన్నీరు అకాల వర్షానికి పంట నీళ్ల పాలు మెదక్ – రామాయంపేటలో ఆకాల వర్షానికి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన వరి ధాన్యం. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇలా జరిగిందని…