Month: November 2024

కుటుంబ సర్వే అంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….కుటుంబ సర్వే అంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు కుటుంబ సర్వే చేస్తున్నామంటూ ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఆ లింక్ క్లిక్ చేస్తే వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం. అలానే మరి కొందరు సైబర్ నేరగాళ్లు…

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు,

భారత్ న్యూస్ విజయవాడ…ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు చెరువు భూములు కబ్జా చేశారని కేతిరెడ్డి సోదరుడి భార్య వసుమతికి నోటీసులు. 7 రోజుల్లో చెరువు భూముల్లో నుంచి ఖాళీ చేయాలని నోటీసులు. లేదంటే భూమిని స్వాధీనం…

ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ..

.భారత్ న్యూస్ అమరావతి..తిరుమల: ఇవాళ శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ.. రేపు మలయప్పస్వామికి పుష్పార్చన.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

వడ్డీ రేట్లు పెంచేసిన HDFC బ్యాంకు

…భారత్ న్యూస్ హైదరాబాద్…వడ్డీ రేట్లు పెంచేసిన HDFC బ్యాంకు HDFC బ్యాంక్ తన కస్టమర్‌లకు భారీ షాకిచ్చింది. లోన్‌లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండు షార్ట్ టర్మ్ టెన్యూర్లపై, ఒక లాంగ్ టర్మ్ టెన్యూర్ లోన్లపై MCLR పెంచుతున్నట్లు శుక్రవారం…

లంచ్ మోషన్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ

భారత్ న్యూస్ విజయవాడ…లంచ్ మోషన్ పిటిషన్లపై కాసేపట్లో విచారణ AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు 8 లంచ్ మోషన్ పిటిషన్లు ఫైల్ కావడంతో ఇన్ని ఎందుకు దాఖలవుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. తమ…

భారీగా పెరిగిన బంగారం ధరలు

భారత్ న్యూస్ విజయవాడ…భారీగా పెరిగిన బంగారం ధరలు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్న భారీగా తగ్గగా, ఇవాళ అదేస్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.910 పెరిగి రూ.79,470కి చేరింది. 22 క్యారెట్ల 10…

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్ ఏపీలో ఆరోగ్య శ్రీ కింద ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల వైద్య సాయం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం…

నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని

..భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సందర్భంగా వారికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి సీఎం సెల్ఫీ దిగిన చిత్రపటాన్ని బహుకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ…

యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట,,

.భారత్ న్యూస్ హైదరాబాద్….యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని తన పుట్టినరోజు సందర్భంగా అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి…