Month: November 2024

తెలంగాణ యువతేజం, భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి గారు

…భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ యువతేజం, భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి గారు ప్రపంచ నంబర్ 2 ర్యాంకును కైవసం చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. తనకు అతి సమీపంలో ఉన్న మొదటి ర్యాంకును…

సోషల్ మీడియా అరాచకాలపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం

.భారత్ న్యూస్ అమరావతి..సోషల్ మీడియా అరాచకాలపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం సోషల్ మీడియా సైకోలను వదిలేది లేదన్న సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియా పోస్ట్‌లపై ప్రత్యేక బృందాల నిఘా అడ్డగోలు పోస్టులుపెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి BNSS…

విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది.

..భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ-శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్‌’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ…

శ్రీకాకుళం:ధాన్యం సేకరణపై జిల్లా అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం

..భారత్ న్యూస్ అమరావతి..శ్రీకాకుళం:ధాన్యం సేకరణపై జిల్లా అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం గత ప్రభుత్వ హయాంలో ధాన్యం సేకరణ అస్తవ్యస్తమైంది నిబంధనలు లేకుండా ధాన్యం అమ్ముకోవచ్చు ధాన్యం కొన్న 48గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు చెల్లింపు రైతు వద్ద ప్రతి…

పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్టుగానే సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి,

.భారత్ న్యూస్ హైదరాబాద్….పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్టుగానే సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి స్పష్టం చేశారు. కాలుష్య కాసారంగా మారిన మూసీకి పునరుజ్జీవం తేవాలని జన్మదినం రోజున పాదయాత్ర చేసి…

ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు

…భారత్ న్యూస్ హైదరాబాద్…ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి, ఫ్లాట్ ఫామ్‌కి మధ్య ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్‌ని తవ్వి ప్రయాణికుడిని రక్షించే పనిలో రైల్వే సిబ్బంది.

హైకోర్టులో జరిగే లైవ్ ప్రొసీడింగ్స్ ప్రసారాలపై టీఎస్ హైకోర్టు రిజిస్ట్రార్ ఆగ్రహం

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైకోర్టులో జరిగే లైవ్ ప్రొసీడింగ్స్ ప్రసారాలపై టీఎస్ హైకోర్టు రిజిస్ట్రార్ ఆగ్రహం న్యాయస్థానాల్లో జరిగే లైవ్ స్ట్రీమింగ్‌లు టెలికాస్ట్ చేయడంపై హైకోర్టు అభ్యంతరం ఇకపై మీడియాలో ఇలాంటివి ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామన్న హైకోర్టు రిజిస్ట్రార్ ఇటీవల కోర్టు…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం గోవాలో ‘డే ఎట్ సీ’ కార్యక్రమానికి హాజరయ్యారు,

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం గోవాలో ‘డే ఎట్ సీ’ కార్యక్రమానికి హాజరయ్యారు INS విక్రాంత్‌లో ‘డే ఎట్ సీ’ సందర్భంగా మిగ్ 29కె టేకాఫ్, ల్యాండింగ్, యుద్ధనౌక, జలాంతర్గామి కార్యకలాపాలు క్షిపణి కాల్పుల డ్రిల్‌లతో సహా అనేక…

నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌,

భారత్ న్యూస్ విజయవాడ…నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 8 నవంబర్‌ 2022న బాధ్యతలు చేపట్టి.. రెండేళ్ల పాటు సీజేఐగా సేవలు

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. రేబిస్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి

…భారత్ న్యూస్ హైదరాబాద్…వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. రేబిస్ వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రేబిస్ వ్యాక్సిన్ వికటించి గరిశెల రజిత అనే మహిళ మృతి…