Month: November 2024

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న,

…భారత్ న్యూస్ హైదరాబాద్….సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది ప్రజల సందేహాలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా అధికారులు అందుబాటులో ఉంటారు తెలంగాణ…

భారతీయ రైల్వే 4.0లో భాగంగా నెలరోజుల్లో 2లక్షల 50వేల ఫిర్యాదులను పరిష్కరించిందని రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది.

..భారత్ న్యూస్ హైదరాబాద్….భారతీయ రైల్వే 4.0లో భాగంగా నెలరోజుల్లో 2లక్షల 50వేల ఫిర్యాదులను పరిష్కరించిందని రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన వెయ్యి 65 సమస్యలకు మార్గం చూపింది. వీటితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనుంచి వచ్చిన 138…

రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను, కరపత్రాల

భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను, కరపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆవిష్కరించారు..

ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కొట్టారని ఆత్మహత్య

…భారత్ న్యూస్ హైదరాబాద్…ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కొట్టారని ఆత్మహత్య మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో ఘటన తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తలారి కిషన్ అనే వ్యక్తి…

అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!.

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతిలో ESI ఆస్పత్రికి కేంద్రం ఓకే!. ఏపీ రాజధాని అమరావతిలో 500 పడకలతో ESI ఆస్పత్రి,150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు కేంద్రం సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆస్పత్రిని…

ధర్మగిరి, గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్

ధర్మగిరి, గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్ తిరుమల (భారత్ న్యూస్) తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ గోశాలను శుక్రవారం సాయంత్రం టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సందర్శించారు. ధర్మగిరికి తొలిసారిగా వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్…

పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, శాలువలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులను తీసుకురాగలరని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…