Month: October 2024

ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు,

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోందికూటమి ప్రభుత్వం.ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ పథకం కింద…

AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం,

భారత్ న్యూస్ విజయవాడ…AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం AAI చైర్మన్‌గా విపిన్‌ కుమార్ నియామకం అయ్యారు.ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విపిన్‌ కుమార్‌ అక్టోబ‌ర్ 28వ తేదీ బాధ్యతలు స్వీకరించారు.ఆయన 1996 బ్యాచ్‌ బిహార్‌…

ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లు

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మొత్తం ఓటర్లు 4.14 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరింది. ఇందులో పురుషులు2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్రఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను…

ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయండి

..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయండి సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించండిఅమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండి రేచల్ స్కాఫ్ తో మంత్రి లోకేష్ భేటీ అమెరికాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా…

ఛాలెంజ్స్ తీసుకోవటం అంటే నాకు ఇష్టం. ఎక్కడైతే ఓడిపోయానో, అక్కడే పని చేసి, ప్రజల మనసు గెలుచుకుని

..భారత్ న్యూస్ అమరావతి..”Road less travel”.. ఛాలెంజ్స్ తీసుకోవటం అంటే నాకు ఇష్టం. ఎక్కడైతే ఓడిపోయానో, అక్కడే పని చేసి, ప్రజల మనసు గెలుచుకుని రికార్డు మెజారిటీతో గెలిచాను. నేను తీసుకున్న మంత్రిత్వ శాఖ కూడా చాలా ఛాలెంజ్స్ తో కూడుకున్నది.…

కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్,

భారత్ న్యూస్ విజయవాడ…కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ అభిమాని రేణుక స్వామి మర్డర్ కేసులో నాలుగు నెలలు జైల్లో ఉన్న హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు…

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు

..భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. విమానాల్లో ముమ్మర తనిఖీలు. ప్రతి రోజు సొషల్ మీడియా వేదికగాదేశవ్యాప్తంగా పలు విమానాల్లో బాంబు ఉంది అంటూ హెచ్చరిస్తున్న దుండగుడు. ట్విట్టర్…

ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన విమానాల్లో బాంబ్ ఉందని ఫోన్ చేసిన వ్యక్తి అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బంది, సీఐఎస్ఎఫ్ అధికారులు. వెంటనే తనిఖీలు చేపట్టిన అధికారులు…

తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

..భారత్ న్యూస్ అమరావతి..తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు! తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్‌ బంకు డీలర్లకు ఇచ్చే కమీషన్‌ పెంచుతున్నట్లు ఆయిల్‌ కంపెనీల ప్రకటన చేసింది. రాష్ట్రాల మధ్య సరకు రవాణా…