Month: October 2024

విజయవాడకు చేరుకున్న భారత..క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ గారు.

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడకు చేరుకున్న భారత..క్రికెట్ జట్టు మాజీ సారధి కపిల్ దేవ్ గారు. కపిల్ దేవ్ గారికి స్వాగతం పలికినఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు , విజయవాడఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు…

రెడ్ మండ్ లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో సిఈఓ సత్య నాదెళ్లతో భేటీ.

..భారత్ న్యూస్ అమరావతి..రెడ్ మండ్ లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో సిఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్…

ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బలైన బీటెక్‌ విద్యార్థి,

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బలైన బీటెక్‌ విద్యార్థి వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గణేశ్‌ తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి ఫీల్డ్‌…

107 మంది నకిలీ లాయర్లను తొలిగించిన బీసీఐ.

..భారత్ న్యూస్ అమరావతి.107 మంది నకిలీ లాయర్లను తొలిగించిన బీసీఐ. నకిలీ లాయర్ల పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో 2019 నుంచి ఇప్పటివరకు తన జాబితాలోంచి 107 నకిలీలాయర్లను తొలిగించినట్లు పేర్కోంది. వృత్తి నైపుణ్యాన్ని…

సిఎం చంద్రబాబు కరకట్ట నివాసంలో VVIP సదుపాయాల రోడ్లు భవనాల శాఖ ఖర్చు పెట్టనున్న వివరాలు ఇలా ఉన్నాయి.

..భారత్ న్యూస్ అమరావతి..సిఎం చంద్రబాబు కరకట్ట నివాసంలో VVIP సదుపాయాల రోడ్లు భవనాల శాఖ ఖర్చు పెట్టనున్న వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఇంటి హంగులకు కేవలం రూ.1.44 కోట్లు చేయనున్న ప్రభుత్వం.. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం రూ.21లక్షలు..…

నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి

భారత్ న్యూస్ విజయవాడ…నిన్న కస్తూర్బా బాలికల పాఠశాల లో అస్వస్థతకు గురైన బాలికలను ఈ రోజు పెద్దపల్లి ఆసుపత్రి లో పరామర్శించి వారందరు త్వరగా కోలుకొనేటట్టు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కి సూచించడము జరిగింది. పెద్దపల్లి కలెక్టర్ ఆసుపత్రిలో…

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :. .ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ఏపీలో డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగాతీర్చిదిద్దేందుకు తొలివిడతలో ₹55కోట్లతో 129 MSMEల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలుచేపట్టింది. ₹5L-760L మధ్య ఈ ప్రాజెక్టుల వ్యయం ఉండనుంది. నవంబర్ రెండో వారంలో…