రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో నాకు తెలియదని నరేందర్ రెడ్డి అన్నారు
..భారత్ న్యూస్ హైదరాబాద్….రిమాండ్ రిపోర్టులో ఏం రాసారో నాకు తెలియదని నరేందర్ రెడ్డి అన్నారు కేటీఆర్ని కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు అతనికి చదివే అవకాశం లేకుండా మేజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్లే ఐదు నిమిషాల ముందు తప్పుడు రిమాండ్…
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు.
భారత్ న్యూస్ విజయవాడ…ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు. ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
Bomuru police registered a case against Mallidi Srireddy (Rajahmundry) who used vulgar language and shame the society.
Bomuru police registered a case against Mallidi Srireddy (Rajahmundry) who used vulgar language and shame the society. TDP woman leader Majji Padmavati has lodged a complaint with the police for…
తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్.
..భారత్ న్యూస్ అమరావతి.తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ. రాజీవ్ కృష్ణతో పాటు టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…
గస్తీ ఒప్పందం వేళ.. భేటీ కానున్న భారత్-చైనా రక్షణ మంత్రులు
…భారత్ న్యూస్ హైదరాబాద్….గస్తీ ఒప్పందం వేళ.. భేటీ కానున్న భారత్-చైనా రక్షణ మంత్రులు భారత్-చైనా (India-China) రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, డోంగ్ జున్ (Rajnath Singh-Dong Jun) త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా వారి…
తాగి పట్టుబడి చిందులేసిన ట్రాఫిక్ ఏసీపీ
…భారత్ న్యూస్ హైదరాబాద్…తాగి పట్టుబడి చిందులేసిన ట్రాఫిక్ ఏసీపీ మధురానగర్లో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్న ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం…
అల్లూరి జిల్లాలో విషాదం..రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యం లేక డోలీలోనే మహిళ మృతి
భారత్ న్యూస్ విజయవాడ…అల్లూరి జిల్లాలో విషాదం.. రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యం లేక డోలీలోనే మహిళ మృతి అల్లూరి జిల్లా : ఏపీలో గిరిజన ప్రాంతాల్లో డోలీ కష్టాలు వీడటం లేదు. వైద్యం చేయించుకోవడానికి డోలీలో వెళ్తూ అల్లూరి జిల్లా లోని…
పొలం పిలుస్తోంది కార్యక్రమం:::::
ఏలూరు జిల్లా ముదినేపల్లి::::( భారత్ న్యూస్) 14\11\2024:::: పొలం పిలుస్తోంది కార్యక్రమం:::::ఈరోజు ముదినేపల్లి మండలంలోని కొర్రగుంటపాలెం మరియు పెదగున్నూరు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బలగాని వేణుమాధవ్ మాట్లాడుతూ ఎరువులను భూసార పరీక్ష…
ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం
.భారత్ న్యూస్ అమరావతి. ప్రశ్నోత్తరాలు అనంతరం అసెంబ్లీలో 5 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 – 29.పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్…
పోలీసులు పై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ
భారత్ న్యూస్ విజయవాడ…పోలీసులు పై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ పల్నాడు జిల్లా…నరసరావుపేట పోలీస్ శాఖపై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం నరసరావుపేట డీఎస్పీ కే. నాగేశ్వరరావు అన్నారు. ఎన్ఆర్ టి రూరల్ పోలీసులపై…
