ధర్మం అంటే ఇప్పటికీ పూర్తిగా తెలియదు ఈ దేశంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అస్సలు తెలియదు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్సనాతన ధర్మం అంటే ఇప్పటికీ పూర్తిగా తెలియదు ఈ దేశంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అస్సలు తెలియదు కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో మేము వివరించే ప్రయత్నం చేస్తాం. మీరు వింటారా…

ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో అప్‌డేట్

..భారత్ న్యూస్ అమరావతి..ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో అప్‌డేట్ Oct 22, 2024, ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో అప్‌డేట్దీపావళి నుంచి ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ప్రతి నాలుగు నెలల్లో ఒక సిలిండర్‌…

ఏపీలో టెట్ కు 86% మంది హాజరు

.భారత్ న్యూస్ అమరావతి.ఏపీలో టెట్ కు 86% మంది హాజరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ముగిసింది. 17 రోజుల పాటు రెండు విడతలుగా ఈపరీక్షలు నిర్వహించారు.టెట్ కు మొత్తం 4,27,300మంది దరఖాస్తు చేయగా 3,68,661 (86.28%) మంది…

శబరిమల యాత్ర రూ.11,475 : IRCTC

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్…శబరిమల యాత్ర రూ.11,475 : IRCTC శబరిమల దివ్యక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకొనే యాత్రికులకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి శబరిమల కు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నవంబర్ 16…

నేడు, రేపు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ఉదయం 11 గంటలకు సమ్మిట్‌ ప్రారంభం

భారత్ న్యూస్ విజయవాడ…నేడు, రేపు అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 ఉదయం 11 గంటలకు సమ్మిట్‌ ప్రారంభంపాల్గొననున్న సీఎం చంద్రబాబు , కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఏపీని దేశంలో డ్రోన్‌ హబ్‌గా రూపొందించే ప్రయత్నండ్రోన్‌ రంగంలో సవాళ్లు భవిష్యత్‌ అవకాశాలపై చర్చసమ్మిట్‌లో…

తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగించారని ఉప ముఖ్యమంత్రి పవన్‌..

.భారత్ న్యూస్ అమరావతి..తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగించారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‌ను హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే నెల 22న కోర్టు ముందు హాజరు కావాలని పవన్‌ కల్యాణ్‌తో…

,లుకౌట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీజే అనుమతితో తగిన బెంచ్‌ ముందు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,లుకౌట్‌ సర్క్యులర్‌(ఎల్‌వోసీ) రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సీజే అనుమతితో తగిన బెంచ్‌ ముందు ఉంచాలని రిజిస్ట్రీని హైకో ర్టు ఆదేశించింది. పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు…

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత్ న్యూస్ విజయవాడ…పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ కారణంగా రాష్ట్రంలో ఎంపీ స్థానాలు తగ్గే పరిస్థితి తలెత్తుతున్నప్పుడు.. పిల్లల్ని కనే…

కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది,,,

.భారత్ న్యూస్ అమరావతి..కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్‌ అధికారులపై హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తామిచ్చిన ఆదేశాలను అమ లు చేయని పక్షంలో కోర్టు ముందు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించక పోవడంపై…

ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,ఈ నెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఏపీలో ఉత్తర అండమాన్ సముద్రం లో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా అక్టోబరు 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్ర లో కొన్ని చోట్ల…