చంపేముందు కాళ్లు మొక్కిన దుండగులు,
.భారత్ న్యూస్ హైదరాబాద్…చంపేముందు కాళ్లు మొక్కిన దుండగులు ఢిల్లీ – నిన్న ఆకాశ్ శర్మ, అతని మేనల్లుడు రిషభ్ శర్మ టపాసులు కాలుస్తుండగా ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి ఆకాశ్ కాళ్లు మొక్కారు. అనంతరం తుపాకీతో ఆకాశ్ శర్మను కాల్చేశారు. దుండగులను…
