Author: Uday Shankar Sharma

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం … ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అలీపూర్‌ ప్రాంతంలో చాణక్య ధర్మ కాంట సమీపంలోని రేకుల ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా శనివారం సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్…

బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ …

..భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ … తెలంగాణ : బీఆర్ఎస్ నేతలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. శనివారం బీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల జాతకాలు తన వద్ద ఉన్నాయని.. తాము…

మహిళకు పురుడు పోసిన 108 సిబ్బంది…

…భారత్ న్యూస్ హైదరాబాద్…మహిళకు పురుడు పోసిన 108 సిబ్బంది… TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడకు చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108ను ఆశ్రయించారు.అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శ్రీకాంత్, నజీరుద్దీన్ గాంధీ ఆసుపత్రికి…

రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం …

…భారత్ న్యూస్ హైదరాబాద్….రెండు లారీలు ఢీ.. తప్పిన పెను ప్రమాదం … ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి గ్యాస్ సిలిండర్లు నింపిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ…

కేటీఆర్.. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్…?

..భారత్ న్యూస్ హైదరాబాద్….కేటీఆర్.. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్…? 2014 లో ఎన్నికల అఫిడవిట్ లో చూపెట్టిన ఆస్తులు ఎన్ని..? 2023 ఎన్నికల అఫిడవిట్ లో చూపెట్టిన ఆస్తులు ఎన్ని..? పది సంవత్సరాలలో నీ ఆస్తి వేల కోట్లకు ఎలా…

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసిల్దార్, పంచాయతీ సెక్రెటరీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసిల్దార్, పంచాయతీ సెక్రెటరీ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ రోడ్ల చెక్కుల చెల్లింపు కోసం లంచం తీసుకుంటూ జైనూర్ తహసిల్దార్, జెండాగుడా కార్యదర్శి ఏసీబికీ పట్టుబడ్డారు.…

కార్తీకమాసం సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

భారత్ న్యూస్ హైదరాబాద్…కార్తీకమాసం సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం కార్తీకమాస దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ….

కేసముద్రంలో పట్టుబడిన 10 కేజీల గంజాయి..

..భారత్ న్యూస్ హైదరాబాద్….కేసముద్రంలో పట్టుబడిన 10 కేజీల గంజాయి.. నిన్నటి రోజు అనగా 01.11.2024 న సాయంత్రం సమయంలో కిషంత్ నాయక్ s/o పరంష్య నాయక్ 23 yr, కులం పడవా, కూలి r/o దుంగస్ఖల్ గ్రామం గజపతి జిల్లా అను…

జగన్ షర్మిళ మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని విజయమ్మ గారు

భారత్ న్యూస్ విజయవాడ…జగన్ షర్మిళ మధ్య వివాదం మా కుటుంబ సమస్య అని విజయమ్మ గారు స్పష్టంగా చెప్పారు. ఇందులో ఎవ్వరూ జోక్యం జేసుకోవద్దని కూడా తెలియజేసారు.రాజకీయ పార్టీలు తలదూర్చవద్దని, దేవుడే పరిష్కరిస్తాడని ఆమె చెప్పారు. అన్నా చెల్లెళ్ల సమస్య ఇది…

తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది,

భారత్ న్యూస్ విజయవాడ…తెలుగుదేశం పార్టీ అఫిషియల్ సోషల్ మీడియా రోజురోజుకీ దిగజారిపోతోంది 2022లో విజయమ్మ గారి కారు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారే..చంద్ర‌బాబూ నీ సొంత చెల్లెలను తిరుపతిలో యాక్సిడెంట్ చేపించింది నువ్వేనా? మీ బామర్ధి నందమూరి హరికృష్ణ గారు బ్ర‌తికుంటే…