Author: Uday Shankar Sharma

ఉదయం వడ్డెర రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించడానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాక

భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్ రేపు అనగా 4/11/2024న ఉదయం వడ్డెర రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించడానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాక జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బీజ్వరం గ్రామానికి చెందిన వడ్డెర…

అనుమతిలేని డ్రోన్, డీజేలపై నిషేధాజ్ఞలు: రామగుండం సీపీ.

భారత్ న్యూస్ హైదరాబాద్….అనుమతిలేని డ్రోన్, డీజేలపై నిషేధాజ్ఞలు: రామగుండం సీపీ మంచిర్యాల జిల్లాలో అనుమతి లేకుండా డ్రోన్, డీజేలపై నిషేధాజ్ఞలు డిసెంబరు 1వ తేదీ వరకు కొనసాగుతాయని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో…

పడమటిగూడెంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్..

భారత్ న్యూస్ విజయవాడ…పడమటిగూడెంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్.. డోర్నకల్ నియోజకవర్గంలో దంతాలపల్లి మండలంలోని పడమటిగూడెం గ్రామంలో శ్రీబాలాజీ కాటన్ మిల్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…

రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు.. ఇక మీటర్‌కి రీఛార్జ్ చేసుకోవాల్సిందే!

భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు.. ఇక మీటర్‌కి రీఛార్జ్ చేసుకోవాల్సిందే! రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు తర్వాత.. రాష్ట్రం మొత్తం అమలులో రానున్నది. డబ్బులుంటేనే ఇక ఇంట్లో వెలుగులు,. రీఛార్జ్ చేయకపోతే చీకట్లోనే మగ్గిపోవాలి. రాష్ట్రంలో మొదటి…

పలాసలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ బాలికల కుటుంబానికి అండగా వైయస్‌ఆర్‌సీపీ,

..భారత్ న్యూస్ అమరావతి..పలాసలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ బాలికల కుటుంబానికి అండగా వైయస్‌ఆర్‌సీపీ వైయస్‌ఆర్‌సీపీ తరఫున బాధిత కుటుంబాలకి రూ.10 లక్షల ఆర్థిక సాయం ఇటీవల ప్రకటించిన వైయస్ జగన్ గారు బాధితులకి తాజాగా…

అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

.భారత్ న్యూస్ హైదరాబాద్….అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసదుద్దీన్ ఒవైసీని ముస్లిం సోదరులే పట్టించుకోరు.. ఆయన గురించి మాట్లాడి వేస్ట్. ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు. మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది మేమే.. మేము…

కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ టైంకు రైతుబంధు ఇచ్చాడు

భారత్ న్యూస్ హైదరాబాద్…కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ టైంకు రైతుబంధు ఇచ్చాడు ఆదాయం లేకపోయినా, కరోనా వచ్చి అంత కింది మీద అయిన టైంకి కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు రూ. లక్ష 50 వేల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ…

తెలంగాణలో ప్రతి ఇంటికీ ఈ స్టిక్కర్.. ఉంటేనే లెక్కలోకి వస్తారు..!!

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో ప్రతి ఇంటికీ ఈ స్టిక్కర్.. ఉంటేనే లెక్కలోకి వస్తారు..!! PRTU TG లేటెస్ట్ ఆఫ్ డేట్ సమగ్ర సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల లెక్కలు తీస్తున్నారు. శుక్రవారం అన్ని గ్రామాల్లో విలేజ్ సెక్రటరీల నుంచి ఎంపీడీవోల స్థాయి…

ఎందుకంటే : నవంబర్ 6 నుంచి ఒంటి పూట బడులు..!!

PRTU TG లేటెస్ట్ ఆఫ్ డేట్ .భారత్ న్యూస్ హైదరాబాద్,,ఎందుకంటే : నవంబర్ 6 నుంచి ఒంటి పూట బడులు..!! PRTU TG లేటెస్ట్ ఆఫ్ డేట్ తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు గుడ్ న్యూస్. 2024, నవంబర్ 6వ తేదీ నుంచి…