భారత్ న్యూస్ విజయవాడ…విశాఖ నగరంలో వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడిన అధిక శబ్దం, కాలుష్యం వ్యాప్తి చేస్తున్న 181 బైక్ సైలెన్సర్ లను రోడ్డు రొలర్ తో కుమ్మించి ధ్వంసం చేసిన పోలిసులు.