Month: November 2024

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి

..భారత్ న్యూస్ అమరావతి..పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: హోం మంత్రి APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు…

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగాలి : సీఎం రేవంత్

భారత్ న్యూస్ హైదరాబాద్….ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగాలి : సీఎం రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు ఎలాంటి…

ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ.

భారత్ న్యూస్ విజయవాడ….ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణ. ఏపీలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పిటిషన్ల మీద హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు పిన్నెల్లి. మాజీ మంత్రి కాకాని…

ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్! ఏపీలో భారీగా పెరిగిన నిత్యవసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరల పై సామాన్య ప్రజలకు సరకులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. లీటర్…

మీరు 6 గ్యారంటీలు ఇవ్వట్లేదు, వడ్లు కొంటలేరు.. ఊర్లలో తల ఎత్తుకోలేకపోతున్నాం

.భారత్ న్యూస్ హైదరాబాద్…మీరు 6 గ్యారంటీలు ఇవ్వట్లేదు, వడ్లు కొంటలేరు.. ఊర్లలో తల ఎత్తుకోలేకపోతున్నాం మంత్రి కోమటిరెడ్డి ముందు గోడు వెళ్లబోసుకున్న కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి సొంత సెగ్మెంట్లో కేడర్ రివర్స్ గేర్ కాంగ్రెస్ పాలనపై కార్యకర్తల అసంతృప్తి ఆరు గ్యారెంటీలు…

విశాఖలోని శారదాపీఠానికి గత వైకాపా ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

..భారత్ న్యూస్ అమరావతి…అమరావతి:Ammiraju Udaya Shankar.sharma News Editor… విశాఖలోని శారదాపీఠానికి గత వైకాపా ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా…

ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పై కీలక ప్రకటన ఏపీలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీలపై విద్యుత్ నియంత్రణమండలి ప్రకటన విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్తుకు…

ఏపీ టెట్ ఫలితాల్లో మెరిసిన విజయనగరం వాసి అశ్విని.

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ టెట్ ఫలితాల్లో మెరిసిన విజయనగరం వాసి అశ్విని. ఏపీలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని టెట్ ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించారు. పేపర్-1ఏ(SGT)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి. 2014-16…

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

..భారత్ న్యూస్ అమరావతి..రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు…

160 కిలోమీటర్ల వేగ పరిమితితో కొత్త అమరావతి రైల్వేలైన్ రూపకల్పన

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి రైల్వే లైన్. ▪︎ 160 కిలోమీటర్ల వేగ పరిమితితో కొత్త అమరావతి రైల్వేలైన్ రూపకల్పన ▪︎ అమరావతి స్టేషన్ లో కోచింగ్ డిపోల వంటి ప్రధాన సౌకర్యాలు ఉంటాయి (ప్రారంభంలో 2-3 పిట్ లైన్లు ఉండే అవకాశం)