Month: November 2024

కుల గణన కోసం ఒక్క పూట మాత్రమే బడులు పెడుతారా?

.భారత్ న్యూస్ హైదరాబాద్…కుల గణన కోసం ఒక్క పూట మాత్రమే బడులు పెడుతారా? ఇదేం దిక్కుమాలిన ఆలోచన రేవంత్ రెడ్డి గారు అది కూడా మూడు వారాల పాటు! మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? పేద,…

రుణమాఫీ చేస్తాడని ఆశ పడి బుద్ధి తక్కువై రేవంత్ రెడ్డికి ఓటేసి

…భారత్ న్యూస్ హైదరాబాద్….రుణమాఫీ చేస్తాడని ఆశ పడి బుద్ధి తక్కువై రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించుకున్నాం.. కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు. అన్ని ఇచ్చినా కేసీఆర్‌ను ఓడించి తప్పు చేసామంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఆవేదన వ్యక్తం…

మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం

..భారత్ న్యూస్ అమరావతి..మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై, కొంత మంది అధికారుల తీరుపై మంత్రులతో చర్చ. మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలి.. చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదు. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు…

తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలిలో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలి ప్రధానమంత్రి దీనిపై స్పందించాలి రాష్ట్ర అహలేసున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా

భారత్ న్యూస్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం కొండపల్లి తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలిలో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలి ప్రధానమంత్రి దీనిపై స్పందించాలి రాష్ట్ర అహలేసున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా వక్ఫ్ బోర్డు లో హిందువులుకు…

ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ -ఉత్తర్వులు

భారత్ న్యూస్ విజయవాడ…ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ -ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి.. రాజమండ్రి, నవంబర్ 6: తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% శాతం ఫీజు…

మొగల్తూరులో క్షుద్ర పూజలు కలకలం

భారత్ న్యూస్ విజయవాడ…పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో క్షుద్ర పూజలు కలకలం మొగల్తూరు గ్రామపంచాయతీ పరిధి నక్కవారిపాలెంలో ఘటన మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి ఉంటారని భావిస్తున్న స్థానికులు మూడు నిమ్మకాయలు,కోడి గుడ్డు,మసి బొగ్గు,కుంకుమ,పసుపు అన్నం ముద్దలు…

డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

భారత్ న్యూస్ విజయవాడ…డ్రైవింగ్ లైసెన్సులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు నిచ్చింది. LMV (లైట్ మోటార్ వెహికల్) డ్రైవింగ్ లైసెన్స్ తో 7500 కిలోల లోపు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు కూడా నడపొచ్చు అని…

కేంద్ర కేబినెల్‌ కీలక నిర్ణయాలు.

..భారత్ న్యూస్ అమరావతి…కేంద్ర కేబినెల్‌ కీలక నిర్ణయాలు. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపు సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్‌ ఫ్రెండ్లీ ప్రక్రియ రూ.7.5లక్షల లోన్‌కు 75% గ్యారంటీ ప్రభుత్వానిదే రూ.8లక్షల…

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను వదిలేసిన కడప ఎస్పీపై చర్యలు.

..భారత్ న్యూస్ అమరావతి..వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను వదిలేసిన కడప ఎస్పీపై చర్యలు సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనితలపై ట్రోల్స్ చేసినందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి, 41సి నోటీసులు…

ప్రతి కార్యకర్తకు వైసిపి పార్టీ అండగా ఉంటుంది.

భారత్ న్యూస్ విజయవాడ…ప్రతి కార్యకర్తకు వైసిపి పార్టీ అండగా ఉంటుంది. ఏ సోషల్ మీడియా సైనికుడికి కష్టం ఉన్న మాకు సంప్రదించండి. ఓడిపోయినంత మాత్రాన చట్టం మాకు వర్తించదని అనుకోకండి. – పొన్నవోలు సుధాకర్