Month: October 2024

ట్రాఫిక్ పోలీసుగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన

భారత్ న్యూస్ హైదరాబాద్…..ట్రాఫిక్ పోలీసుగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన శ్యామలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ తనను సత్కరించడం సంతోషంగా ఉందని తెలిపిన ట్రాఫిక్ ఏఎస్ఐ శ్యామల

పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు మృతి..

..భారత్ న్యూస్ అమరావతి..పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు మృతి.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనక రాజు అనారోగ్యంతో మృతి చెందారు. గుస్సాడీ నృత్యంలో విశేష ప్రతిభ చూపిన…

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో,

భారత్ న్యూస్ అమరావతి..పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో ఓపెన్‌హౌస్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. AR మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖర్ బాబు ప్రారంభించారు.

పలాసలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ!

భారత్ న్యూస్ విజయవాడ…పలాసలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ! ఏపీలో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషఅనుచరులు, మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అనుచరులు ఒకరిపై ఒకరు దాడి…

..భారత్ న్యూస్ అమరావతి..శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డేటా…

పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది టిజిఎస్పి సిబ్బంది సస్పెండ్‌..

భారత్ న్యూస్ హైదరాబాద్…..పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39 మంది టిజిఎస్పి సిబ్బంది సస్పెండ్‌.. తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీజీఎస్పీ) సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. పోలీస్‌…

నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం,

భారత్ న్యూస్ విజయవాడ…నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలులో వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుంది.. కనీసం వందే భారత్‌లో వెళ్లినా 8 గంటలు పడుతుంది. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో అయితే మరో మూడు నుంచి…

నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు..

..భారత్ న్యూస్ అమరావతి..తమిళనాడు: నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు.. టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు.. సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు నిర్వహణ.. తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు…

ఏపీ రవాణాశాఖలో స్మార్ట్‌కార్డులు.

..భారత్ న్యూస్ అమరావతిAmmiraju Udaya Shankar.sharma News Editor….ఏపీ రవాణాశాఖలో స్మార్ట్‌కార్డులు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారికి.. లైసెన్స్ తీసుకునేవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లెసెన్సు తీసుకునేవారికి అందించే డీఎల్ కార్డులు మళ్లీ…

రూ.6073 కోట్ల విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలి: సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి : కందారపు మురళి,

రూ.6073 కోట్ల విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలి: సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి : కందారపు మురళి తిరుపతి (భారత్ న్యూస్ )రూ.6073 కోట్ల విద్యుత్ చార్జీలను ఉపసంహరించాలి: సిఐటియు టిడిపి కూటమి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానానికి భిన్నంగా విద్యుత్…