Month: October 2024

దీపావళి వేళ అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

..భారత్ న్యూస్ అమరావతి..దీపావళి వేళ అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తిలో ఈమేరకు ఎస్పీ వి.రత్న ప్రకటన విడుదల చేశారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని టపాసుల విక్రయ దుకాణాల వద్ద…

తల్లి విజయమ్మగారి కన్నీళ్లు తుడవటానికే ప్రెస్మీట్‌ పెడుతున్నా అని షర్మిలమ్మ

భారత్ న్యూస్ విజయవాడ…తల్లి విజయమ్మగారి కన్నీళ్లు తుడవటానికే ప్రెస్మీట్‌ పెడుతున్నా అని షర్మిలమ్మ అంటున్నారు.కానీ నారా చంద్రబాబు నాయుడు కళ్లలో ఆనందం కోసం చేస్తున్నారు.ఇది ఆస్తి తగాదా కాదు.అధికారానికి సంబంధించిన తగాదా.అన్న వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదనే…

రాజశేఖర్‌ రెడ్డిగారు బ్రతికి ఉండగానే కొడుకు, కూతురుకు ఆస్తులు పంపకాలు చేసారు.

..భారత్ న్యూస్ అమరావతి..రాజశేఖర్‌ రెడ్డిగారు బ్రతికి ఉండగానే కొడుకు, కూతురుకు ఆస్తులు పంపకాలు చేసారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్‌, కోడూరు ఆఫీస్‌ ప్రాపర్టీ, బైరటీస్ మినరల్స్‌ స్టాక్స్, సరస్వతీ పవర్‌, ఎస్‌ఆర్‌ఎస్‌ హైడ్రో, ఇడుపులపాయ 51 ఎకరాలు, చెట్టి గుంట…

కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి – పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

భారత్ న్యూస్.హైదరాబాద్: కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి – పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేయాలి సమాజ మార్పులో భాగస్వాములు కావాలి…

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు.

భారత్ న్యూస్.హైదరాబాద్: . రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రిలోనే అన్ని విభాగాలను కలియతిరిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి దామోదర్…

ఏపీలో మద్యం ఏకంగా వీధులు, సంతల్లోకి వచ్చేసింది.

..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో మద్యం ఏకంగా వీధులు, సంతల్లోకి వచ్చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇదిగో… ఇలా సంతలో నేరుగా మద్యం అమ్ముతూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు…

భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!!

..భారత్ న్యూస్ అమరావతి.భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.!! హైదరాబాద్, విశాఖపట్నం విజయవాడ : దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి ₹148,…