..భారత్ న్యూస్ అమరావతి..విశాఖ ఉక్కు పరిరక్షించాలని కోరుతూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం. బీచ్ రోడ్డులో ప్రారంభం.