మేడ్చల్ జిల్లా కాప్రాలో ఎక్సైట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు..

భారత్ న్యూస్ హైదరాబాద్ …మేడ్చల్ జిల్లా కాప్రాలో ఎక్సైట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు..

అక్రమంగా ఫ్రూట్ వైన్ తయారు చేస్తున్న ఆంథోనీ పీటర్‌(65) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 7 రకాల పండ్లతో నకిలీ వైన్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు, 377.7 లీటర్ల వైన్, 502 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు..